+91 95819 05907

సోయం అర్జున్ రావు వైద్య ఖర్చులకు దాతలు రూ .25వేల ఆర్థిక సహాయం

*మీ కోసం మేమున్నాం పిలుపుతో స్పందించిన దాతలు
* బాధిత వ్యక్తికి మీకోసం మేమున్నాం కార్యాలయంలో నగదు అందజేత
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:చర్ల మండలం లోని లింగాపురంపాడు గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ సోయం అర్జునరావు(34)కు పేగు క్యాన్సర్ వ్యాధి సోకడంతో చికిత్స కోసం హైదరాబాద్ లోని పలు వైద్యశాలలకు తిరగవలసి వచ్చింది. కొత్తగా పెళ్ళి చేసుకుని, అంతంతమాత్రంగా కుటుంబాన్ని వెల్లదీస్తున్న వీరి కుటుంబ పరిస్థితి కడుదయనీయంగా ఉండడంతో వారు *వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం కోసం మీకోసం మేమున్నాం సంస్థను* ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫండ్ రైజింగ్ పోస్టు ద్వారా పలువురి దాతల సహకారంతో సేకరించిన రూ.25,000 /- ఆర్థిక సహాయాన్ని సోమవారం చర్ల లోని మేమున్నాం కార్యాలయంలోని బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. AITUC బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ – చర్ల అధ్యక్షులు గుంజి మాల్యాద్రి చేతుల మీదుగా ఆఆర్థిక సహాయాన్ని మేమున్నాం కార్యాలయంలో అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆ సంఘంచైర్మన్ ప్రకాష్ మాట్లాడుతూ.. పేదవారు కష్టాల్లో ఉన్నప్పుడు తలా ఓ చేయి వేసి ఆదుకుని , వారి కుటుంబ సభ్యులకు అండగా ఉండడం ఎంతో పుణ్యకార్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తోటి తాపీమేస్త్రీలు నాగేశ్వరరావు, తిరుపతి, రాజేష్, అనిల్, సత్యనారాయణ, వెంకట్రావు మరియు మేమున్నాం సభ్యులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !