+91 95819 05907

నెల్లూరు జిల్లాలో ” బర్డ్ ఫ్లూ “కలకలం:3 నెలల చికెన్ షాపుల బంద్ కు ఆదేశం

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో బ్రాయిలర్ కోళ్లు మృత్యువాత పడుతుండడంతో వాటికి బర్డ్ ఫ్లూ సో కింద అనే అనుమానాలు అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఎలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా పాదలకూరు,కోవూరు మండలాలలో కోళ్లు భారీగా మృత్యువాత పడుతున్నాయి. అప్రమత్తమైన ఆ జిల్లా కలెక్టర్ హరి నారాయణ ఆయా ప్రాంతాల పరిధిలో ఒక్క కిలోమీటర్ పరిధి వరకు మూడు నెలలు షాపులు తెరవకూడదని ఆదేశించారు. అలాగే 10 కిలోమీటర్ల పరిధిలోని చికెన్ షాపు యజమానులు మూడు రోజుల వరకు షాపులు తెరవకూడదని చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆయా ప్రాంతాలలో ఫామ్స్, చికెన్ షాపులో పనిచేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒక్కసారిగా కోళ్లు మృత్యువాత పడడంతో ఫామ్స్ నిర్వాహకులకు భారీగా నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వం ఆదుకోవాలని వారు. కోరడమైనది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !