+91 95819 05907

VPL -3 విజేతగా నిలిసిన మణుగూరు క్రికెట్ టీమ్

◆విజేతలకు బహుమతులు అందజేసిన
కరకగూడెం,తాడ్వాయి ఎస్ఐ లు రాజేందర్,శ్రీకాంత్ రెడ్డి.

◆యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

నేటి గద్దర్ న్యూస్ , కరకగూడెం:
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కరకగూడెం,తాడ్వాయి ఎస్ఐలు రాజేందర్,శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
అదివారం కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామంలో వీపీఎల్ సీజన్-3 సూపర్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ముఖ్య అతిథులుగా పాల్గొని,విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించి,తల్లిదండ్రులకు,గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు.మద్యపానానికి అలవాటు పడకూడదని,యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని,తల్లిదండ్రులు పిల్లలను చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చూసుకోవాలన్నారు.యువత ఉన్నత చదువులు చదువుకోవాలని,అలాంటి వారికి ఎలాంటి ప్రోత్సాహం అయిన అందిస్తామని అన్నారు.అనంతరం వీపీఎల్-3 విజేతలు మొదటి బహుమతి సివిల్(మణుగూరు)జట్టు,రెండోవ బహుమతి రంగాపురం జట్టు,సంయుక్త బహుమతులు చొప్పాల,కొత్తగూడెం జట్లలకు బహుమతులతో పాటు నగదు అందజేశారు.ఈ టోర్నీ నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థులు,క్రీడాకారులు,టోర్నీ నిర్వాహకులు గుడ్ల రంజిత్,వెంగళి గోపి,కల్తీ నరేష్,బోడ ముత్తయ్య,కొమరం సతీష్,ఇర్ప సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !