నేటి గద్దర్ వాజేడు ప్రతినిధి
రాష్ట్రంలో జెడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తీవ్రంగా కసరత్తు చేస్తుంది
నేడు ఎన్నికల కమిషన్ రాష్ట్రస్థాయిలో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది
మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం జెడ్పిటిసి ఎంపీటీసీ ల రిజర్వేషన్ల పై నిర్ణయం తీసుకోవడానికి సమావేశం ఈ రోజు నిర్వహించనుంది
ఇప్పటికే గ్రామాల్లో రాజకీయ పార్టీలు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల ఎంపికపై సర్వేలు నిర్వహిస్తున్నారు
అధికారులు కూడా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఎంపీటీసీ పోలీస్ స్టేషన్ల వారీగా డ్రాఫ్ట్ జాబితాను విడుదల చేశారు
ఈ వారంలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలుస్తుంది
Post Views: 136









