+91 95819 05907

బక్కులుతో ముచ్చటించిన మంత్రి తుమ్మల,ఎమ్మెల్యే జారే

ములకలపల్లి. నేటి గద్దర్ న్యూస్. మండలం లోని సత్యంపేటలో ములకలపల్లి మాజీ ఎంపీపీ సడియం బక్కులు దంపతుల తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కొద్దిసేపు ముచ్చటించారు. మండలం లోని పూసు గూడెం ,కమలాపురం గ్రామాల్లో గల సీతారామ పంపు హౌస్లను సందర్శించడానికి విచ్చేసిన మంత్రి తుమ్మల,ఎమ్మెల్యే జారే మార్గ మధ్యలో గల సత్యంపేట గ్రామంలో ములకలపల్లి మాజీ ఎంపీపీ సడియం బక్కులు దంపతుల తో కాసేపు ముచ్చటించారు. మంత్రి తుమ్మల వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు అనంతరం ఆయన మాట్లాడుతూ 80 ఏళ్ల వయసులో బక్కులు ఊరికి డ్రైన్ కావాలని అడుగుతున్నారని పక్కనే ఉన్న ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ కి గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు కి చెప్తూ బక్కులు గొప్ప గుణాన్ని తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తో గ్రామానికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు కార్యక్రమంలో ములకలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు సురభి రాజేష్, వెలకం వెంకటేష్ యువజన విభాగ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వడదెబ్బ కి మహిళ మృతి? కుటుంబ సభ్యులు తెలిపిన కారణాలు ఇవే.

మండలంలోని ఏడూళ్ళ బయ్యారం పంచాయతీ పరిధిలోని పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డ్ సభ్యురాలు తాటి రత్తాలు (55 సం) శుక్రవారం రాత్రి వడదెబ్బ సోకి మృతి చెందింది. ఆదివారం తన చెల్లి కూతురు

Read More »

సింగరేణి గ్రామ ప్రజల శ్రేయస్సే నా ధ్యేయం :షేక్ గౌసిద్దీన్.

-కులమతాలకు అతీతంగా సింగరేణి గ్రామంలో సేవా కార్యక్రమాలు. -హిందూ స్మశానవాటిక కు రూ.25 వేల సబ్ మెర్సబుల్ పంప్ సెట్టు వితరణ. తన సేవా తత్పురతను చాటుకుంటున్న -బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు,

Read More »

సాక్షి పేపర్ దినపత్రిక రిపోర్టర్ లాయర్ గంధం శ్రీనివాసరావు కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు

నేటి గదర్ న్యూస్,ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండల సాక్షి పేపర్ దినపత్రిక రిపోర్టర్ లాయర్ గంధం శ్రీనివాసరావు కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై మధిర నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నిరసన

నేటి గదర్ న్యూస్, మార్చి 15 ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ మధిర నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మాజీ మంత్రి జి జగదీశ్ రెడ్డి అసెంబ్లీ

Read More »

ప్రతి ఒక్కరి జీవితాల్లో హోళి పండుగ రంగుల హరివిల్లుల సరికొత్త కాంతులు నింపాలి : నాగేళ్లి

మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ గారికి,సింగరేణి అధికారుల సంఘ ప్రతినిధి లక్ష్మి పతి గౌడ్ గారికి, ఏరియా డి వై జి యం రమేష్ గారికి, ఓ . సి

Read More »

సత్య సాయి బాబా ఆశీస్సులుతో పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్. ఖమ్మం జిల్లా, మధిర మండలం, మాటూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు సత్య

Read More »

 Don't Miss this News !