+91 95819 05907

మాసాయిపేట మండల బీజేపీ అధ్యక్షుని రేసులో బిజెపి సీనియర్ నాయకులు నవీన్ యాదవ్

◆పైసా పెట్టే నాయకులకు కాదు. కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు ఇవ్వాలి….. నవీన్ యాదవ్ డిమాండ్.

నేటి గద్దర్ మెదక్ జిల్లా రిపోర్టర్ తో మాట్లాడుతూ.

మాసాయిపేట మండలం నేటి గద్దర్ మార్చి 4.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి మండల కమిటీలో రోజురోజుకు పోటి పెరుగుతుంది. దీంతో నాయకుల అంచనాలు తారుమారవుతున్నయి. సీనియర్లను వదిలిపెట్టి కొత్తగా వచ్చిన వారికి పదవులు అప్పజెప్పడం ఎంతవరకు సమంజసం అని నవీన్ యాదవ్ అన్నారు. బిజెపి మాసాయిపేట మండల అధ్యక్షుని రేసులో తాను కూడా ఉన్నానని, తాను 2016 నుండి పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్ననన్నారు. రాజకీయంగా మరియు యువనాయకత్వాన్ని మండలంలో అన్ని మండలాల కంటే ముందు మాసాయిపేట బిజెపి మండల కమిటీని మెజార్టీ పరంగా ముందు ఉంచుతానని 2016 నుండి సామాన్య కార్యకర్త నుండి కష్టపడి మండల ఉపాధ్యక్షుడు పదవిలో ఉన్నానని మండల అధ్యక్షుడు పదవి ఇస్తే మండలంలో యువతతో పాటు మండల ప్రజల ఆశీస్సులతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. మండల వ్యాప్తంగా అందరితోనీ మండల కమిటీని నిర్మాణం చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడే కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. మండల అధ్యక్షునిగా తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తానని నవీన్ యాదవ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా కమిటీ తక్షణమే స్పందించి మాసాయిపేటలో నూతన బిజెపి మండల కమిటీని వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మాసాయిపేట మండలంలోని ఒక బీసీ బిడ్డగా నవీన్ యాదవ్ కు మండల పదవి ఇస్తే బాగుంటుందని పలువురు బిజెపి కార్యకర్తలు నాయకులు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వడదెబ్బ కి మహిళ మృతి? కుటుంబ సభ్యులు తెలిపిన కారణాలు ఇవే.

మండలంలోని ఏడూళ్ళ బయ్యారం పంచాయతీ పరిధిలోని పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డ్ సభ్యురాలు తాటి రత్తాలు (55 సం) శుక్రవారం రాత్రి వడదెబ్బ సోకి మృతి చెందింది. ఆదివారం తన చెల్లి కూతురు

Read More »

సింగరేణి గ్రామ ప్రజల శ్రేయస్సే నా ధ్యేయం :షేక్ గౌసిద్దీన్.

-కులమతాలకు అతీతంగా సింగరేణి గ్రామంలో సేవా కార్యక్రమాలు. -హిందూ స్మశానవాటిక కు రూ.25 వేల సబ్ మెర్సబుల్ పంప్ సెట్టు వితరణ. తన సేవా తత్పురతను చాటుకుంటున్న -బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు,

Read More »

సాక్షి పేపర్ దినపత్రిక రిపోర్టర్ లాయర్ గంధం శ్రీనివాసరావు కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు

నేటి గదర్ న్యూస్,ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండల సాక్షి పేపర్ దినపత్రిక రిపోర్టర్ లాయర్ గంధం శ్రీనివాసరావు కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై మధిర నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నిరసన

నేటి గదర్ న్యూస్, మార్చి 15 ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ మధిర నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మాజీ మంత్రి జి జగదీశ్ రెడ్డి అసెంబ్లీ

Read More »

ప్రతి ఒక్కరి జీవితాల్లో హోళి పండుగ రంగుల హరివిల్లుల సరికొత్త కాంతులు నింపాలి : నాగేళ్లి

మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ గారికి,సింగరేణి అధికారుల సంఘ ప్రతినిధి లక్ష్మి పతి గౌడ్ గారికి, ఏరియా డి వై జి యం రమేష్ గారికి, ఓ . సి

Read More »

సత్య సాయి బాబా ఆశీస్సులుతో పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్. ఖమ్మం జిల్లా, మధిర మండలం, మాటూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు సత్య

Read More »

 Don't Miss this News !