+91 95819 05907

రేపు..ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పర్యటన.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణo, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రాంభోత్సవాల్లో పాల్గొననున్న లోక్ సభ సభ్యులు.

ఉ॥ 09.00
సుజాతనగర్ నాయకులగూడెం(పరామర్శ)

ఉ॥09.15
సుజాతనగర్
సుజాతనగర్
(సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం)

ఉ॥10.20
పాల్వంచ
ప్రభాత్ నగర్ (రెడ్డిగూడెం) (హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన)

ఉ”11.00
పాల్వంచ
పాండురంగాపురం
(బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన)

ఉ॥11.45
లక్ష్మీదేవిపల్లి
శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవం)

మ॥12.15
లక్ష్మీదేవిపల్లి
చాతకొండ (ఆరవ బెటాలియన్)
(బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన)

మ|01.30
కొత్తగూడెం
ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా (ఇందిరా మహిళా శక్తి పుడ్ కోర్టు సందర్శన)

మ||02.00
కొత్తగూడెం
రైల్వేస్టేషన్ ఏరియా
(రైల్వే స్టేషన్ నుంచి ఎదురుగడ్డ వరకు విస్తరించిన రోడ్డు ప్రారంభోత్సవం)

మ||02.15
కొత్తగూడెం
గణేష్ టెంపుల్ ఏరియా (కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం)

సా||04.00
రఘునాథపాలెం
నూతన కలెక్టరెట్
(మున్నేరు కరకట్ట నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష)

సా||05.30
ఖమ్మం రూరల్
ఎం. వెంకటాయపాలెం
1)బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
2) సీసీ రోడ్ల ప్రారంభోత్సవం

సా॥06.00
ఖమ్మం రూరల్
కాచిరాజుగూడెం (సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన)

సా॥06.30.
ఖమ్మం రూరల్
చింతపల్లి క్రాస్ రోడ్ (బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన)

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వడదెబ్బ కి మహిళ మృతి? కుటుంబ సభ్యులు తెలిపిన కారణాలు ఇవే.

మండలంలోని ఏడూళ్ళ బయ్యారం పంచాయతీ పరిధిలోని పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డ్ సభ్యురాలు తాటి రత్తాలు (55 సం) శుక్రవారం రాత్రి వడదెబ్బ సోకి మృతి చెందింది. ఆదివారం తన చెల్లి కూతురు

Read More »

సింగరేణి గ్రామ ప్రజల శ్రేయస్సే నా ధ్యేయం :షేక్ గౌసిద్దీన్.

-కులమతాలకు అతీతంగా సింగరేణి గ్రామంలో సేవా కార్యక్రమాలు. -హిందూ స్మశానవాటిక కు రూ.25 వేల సబ్ మెర్సబుల్ పంప్ సెట్టు వితరణ. తన సేవా తత్పురతను చాటుకుంటున్న -బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు,

Read More »

సాక్షి పేపర్ దినపత్రిక రిపోర్టర్ లాయర్ గంధం శ్రీనివాసరావు కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు

నేటి గదర్ న్యూస్,ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండల సాక్షి పేపర్ దినపత్రిక రిపోర్టర్ లాయర్ గంధం శ్రీనివాసరావు కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై మధిర నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నిరసన

నేటి గదర్ న్యూస్, మార్చి 15 ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ మధిర నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మాజీ మంత్రి జి జగదీశ్ రెడ్డి అసెంబ్లీ

Read More »

ప్రతి ఒక్కరి జీవితాల్లో హోళి పండుగ రంగుల హరివిల్లుల సరికొత్త కాంతులు నింపాలి : నాగేళ్లి

మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ గారికి,సింగరేణి అధికారుల సంఘ ప్రతినిధి లక్ష్మి పతి గౌడ్ గారికి, ఏరియా డి వై జి యం రమేష్ గారికి, ఓ . సి

Read More »

సత్య సాయి బాబా ఆశీస్సులుతో పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్. ఖమ్మం జిల్లా, మధిర మండలం, మాటూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు సత్య

Read More »

 Don't Miss this News !