+91 95819 05907

రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గిరిజన విద్యార్థి జవహర్ లాల్ నాయక్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 25 :- మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తండాకు చెందిన గిరిజన విద్యార్థి జవహర్ లాల్ నాయక్ రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.ఇటీవల ప్రకటించిన సెంట్రల్ వాటర్ కమిషన్ లో జూనియర్ ఇంజనీర్ గా సెలెక్ట్ కాగా, శుక్రవారం రోజు ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ప్రకటించిన నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం పొందారు.తమ తండాకు చెందిన యువకుడు రెండు ఉద్యోగాలు సాధించడం పట్ల తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వడదెబ్బ కి మహిళ మృతి? కుటుంబ సభ్యులు తెలిపిన కారణాలు ఇవే.

మండలంలోని ఏడూళ్ళ బయ్యారం పంచాయతీ పరిధిలోని పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డ్ సభ్యురాలు తాటి రత్తాలు (55 సం) శుక్రవారం రాత్రి వడదెబ్బ సోకి మృతి చెందింది. ఆదివారం తన చెల్లి కూతురు

Read More »

సింగరేణి గ్రామ ప్రజల శ్రేయస్సే నా ధ్యేయం :షేక్ గౌసిద్దీన్.

-కులమతాలకు అతీతంగా సింగరేణి గ్రామంలో సేవా కార్యక్రమాలు. -హిందూ స్మశానవాటిక కు రూ.25 వేల సబ్ మెర్సబుల్ పంప్ సెట్టు వితరణ. తన సేవా తత్పురతను చాటుకుంటున్న -బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు,

Read More »

సాక్షి పేపర్ దినపత్రిక రిపోర్టర్ లాయర్ గంధం శ్రీనివాసరావు కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు

నేటి గదర్ న్యూస్,ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండల సాక్షి పేపర్ దినపత్రిక రిపోర్టర్ లాయర్ గంధం శ్రీనివాసరావు కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై మధిర నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నిరసన

నేటి గదర్ న్యూస్, మార్చి 15 ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ మధిర నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మాజీ మంత్రి జి జగదీశ్ రెడ్డి అసెంబ్లీ

Read More »

ప్రతి ఒక్కరి జీవితాల్లో హోళి పండుగ రంగుల హరివిల్లుల సరికొత్త కాంతులు నింపాలి : నాగేళ్లి

మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ గారికి,సింగరేణి అధికారుల సంఘ ప్రతినిధి లక్ష్మి పతి గౌడ్ గారికి, ఏరియా డి వై జి యం రమేష్ గారికి, ఓ . సి

Read More »

సత్య సాయి బాబా ఆశీస్సులుతో పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్. ఖమ్మం జిల్లా, మధిర మండలం, మాటూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు సత్య

Read More »

 Don't Miss this News !