+91 95819 05907

తాజా వార్తలు
బీ ఆర్ ఎస్ పార్టీ మణుగూరు యువజన విభాగం కమిటీలు ఏకగ్రీవం :,రేగా సీతారాం ప్రాజెక్టు నీళ్లు బూర్గంపాడు మండల రైతులకు ఇవ్వాలి: సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నందు ఘనంగా సంబరాలు బీజేపీ పెద్దలను కలిసిన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. ఎస్సీవర్గీకరణ,బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభ లో ఆమోదింపజేసిన వారందరికీ ధన్యవాదాలు.. *ఎం.ఎల్. హెచ్.పి. లకు ఉద్యోగ భద్రత కల్పించి, 44 వేల వేతనం వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి
బీ ఆర్ ఎస్ పార్టీ మణుగూరు యువజన విభాగం కమిటీలు ఏకగ్రీవం :,రేగా సీతారాం ప్రాజెక్టు నీళ్లు బూర్గంపాడు మండల రైతులకు ఇవ్వాలి: సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నందు ఘనంగా సంబరాలు బీజేపీ పెద్దలను కలిసిన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. ఎస్సీవర్గీకరణ,బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభ లో ఆమోదింపజేసిన వారందరికీ ధన్యవాదాలు.. *ఎం.ఎల్. హెచ్.పి. లకు ఉద్యోగ భద్రత కల్పించి, 44 వేల వేతనం వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి

వైరా తహసీల్దార్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు నమునాని పరిశీలించిన వైరా ఎమ్మెల్యే.

నేటి గదర్ న్యూస్, మార్చి4,వైరా :మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నందు నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల నమూనా ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారికి ఇల్లు ఇవ్వాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దానిలో భాగంగా స్థానిక తహసీల్దార్ ఆఫీసులో ఇందిరమ్మ ఇళ్ల నమూనా ని నిర్మించితే ప్రజలు దాన్ని చూసి అదే విధంగా ఐదు లక్షల వ్యయంతో కట్టుకోవడానికి అనువైన విధంగా ఉంటదని సందర్శనార్థం దీన్ని నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ నమూనాన్ని పరిశీలించుకొని ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారు ఈ విధంగా ఇల్లు కట్టుకోవాలని దానికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేగా మీ పక్షాన ఉండి ప్రతి పేదవాడు కలను సహకారం చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, బొర్రా రాజశేఖర్, కట్ల రంగారావు, బోళ్ళ గంగారావు, వైరా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పమ్మి అశోక్, శీలం చంద్రశేఖర్ రెడ్డి, వీరంశెట్టి సీతారాములు, నారవనేని అశోక్, ఆది ఆనందరావు, కర్నాటి హనుమంతరావు, గద్దె మల్లికార్జున్, తెళ్ళురి వీరయ్య, నాగనబోయిన కృష్ణ, యంగల కృష్ణ, లక్ష్మణ్ నాయక్, వేల్పుల భరత్, కంభంపాటి సత్యనారాయణ, కట్ల సాయి, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బీ ఆర్ ఎస్ పార్టీ మణుగూరు యువజన విభాగం కమిటీలు ఏకగ్రీవం :,రేగా

★ మణుగూరు మండల బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కమిటీలు ప్రకటించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు BRS పార్టీ నిర్మాణంలో భాగంగా గులాబీ యువసైన్యం మణుగూరు మండల

Read More »

సీతారాం ప్రాజెక్టు నీళ్లు బూర్గంపాడు మండల రైతులకు ఇవ్వాలి: సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: సీతారాం ప్రాజెక్టు నుండి ఇతర జిల్లాలకు తరలిస్తున్న సీతారాం ప్రాజెక్టు నీళ్లు బూర్గంపాడు మండల రైతులకు ఇవ్వాలని సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి

Read More »

రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నందు ఘనంగా సంబరాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి

Read More »

బీజేపీ పెద్దలను కలిసిన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు.

– జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. – బిజెపి జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,ఖమ్మం జిల్లా ప్రతినిధి. భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా నెల్లూరి కోటేశ్వరరావు

Read More »

ఎస్సీవర్గీకరణ,బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభ లో ఆమోదింపజేసిన వారందరికీ ధన్యవాదాలు..

◆బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. నాలుగు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరుగుతున్న నేపథ్యంలో

Read More »

*ఎం.ఎల్. హెచ్.పి. లకు ఉద్యోగ భద్రత కల్పించి, 44 వేల వేతనం వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి

..* *జనగాం జిల్లా* *(తేదీ 18.3.2025)* *ఏఐటీయూసీ లో చేరిన ఎం.ఎల్. హెచ్.పి. ఉద్యోగులు..* *ఎన్. హెచ్. ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా*

Read More »

 Don't Miss this News !