+91 95819 05907

సిపిఐ మాజీ వార్డు మెంబర్ తాటి రత్తాలు పార్థివ దేహానికి నివాళి అర్పించిన బొల్లోజు

నేటి గదర్ న్యూస్,పినపాక:సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య చారి శనివారం సీపీఐ మాజీ వార్డు మెంబర్ తాటి రత్తాలు పార్థివ దేహానికి నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య , మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి సిపిఐ పినపాక నియోజకవర్గం కార్యదర్శి సరెడ్డి పుల్లారెడ్డి, జిల్లా సమితి సభ్యులు గడ్డం మనోహర చారి ,మాజీ మండల కార్యదర్శి వెంకన్న, మాజీ ఎంపీటీసీ కామిశెట్టి రామారావు* స్థానిక నాయకులు, తదితరులు హాజరై పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వడదెబ్బ కి మృతి చెందిన తాటి రత్తాలు కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆ పెట్రోల్ బంక్ కు అక్రమంగా ఇసుకను తోలారు.సీన్ కట్ చేస్తే…

★ ఇసుక అక్రమ నిలువలపై వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన యువకుడు ★ తక్షణమే స్పందించిన తహశీల్దార్ ★ ఇసుక సీజ్, జెసిబి స్వాధీనం ★ అక్రమ ఇసుక తోలకాలకు పాల్పడితే కఠిన

Read More »

నియోజకవర్గాల పునర్విభజన పై నేడు. అన్ని పార్టీలకు ఆహ్వానం, వేదిక ఖరారుపై చర్చ.

నియోజకవర్గాల పునర్విభజన పై నేడు. అన్ని పార్టీలకు ఆహ్వానం, వేదిక ఖరారుపై చర్చ. అందరికీ ఆమోదయోగ్యమైన వేదిక. సీనియర్ నేత జానా తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భేటీ. నేటి గదర్

Read More »

చెట్టు కింద కూర్చొని సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్.

రైతన్నలతో కలిసి చెట్టు కింద కూర్చొని సమస్యలను అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. ఖమ్మం జిల్లా,చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో రైతుల పంటపొలాలకు సాగర్ నీళ్లు

Read More »

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

★ గ్రామపంచాయతీలకు సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా వారి జీతాలు చెల్లించాలి. ★ టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా

Read More »

వైరా లో ఘనంగా మాజీ ఎంపీ నామ జన్మదిన వేడుకలు..

నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 15:- BRS వైరా మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను శనివారం వైరాలో ఘనంగా నిర్వహించారు.

Read More »

సిపిఐ మాజీ వార్డు మెంబర్ తాటి రత్తాలు పార్థివ దేహానికి నివాళి అర్పించిన బొల్లోజు

నేటి గదర్ న్యూస్,పినపాక:సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య చారి శనివారం సీపీఐ మాజీ వార్డు మెంబర్ తాటి రత్తాలు పార్థివ దేహానికి నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి

Read More »

 Don't Miss this News !