+91 95819 05907

నియోజకవర్గాల పునర్విభజన పై నేడు. అన్ని పార్టీలకు ఆహ్వానం, వేదిక ఖరారుపై చర్చ.

నియోజకవర్గాల పునర్విభజన పై నేడు.

అన్ని పార్టీలకు ఆహ్వానం, వేదిక ఖరారుపై చర్చ.

అందరికీ ఆమోదయోగ్యమైన వేదిక.

సీనియర్ నేత జానా తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భేటీ.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.

జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పై ముందస్తుగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని గత క్యాబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని పార్టీలతో మాట్లాడాలి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు, సీనియర్ నేత జానారెడ్డిలకు సీఎం సూచించారు. ఆ సూచనలో భాగంగా ఇప్పటికే రాజకీయ పార్టీలకు బహిరంగ లేక విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా శనివారం సీనియర్ నేత జానారెడ్డి తో వారి నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాజకీయాలకు అతీతంగా, అన్ని పార్టీల నాయకులతో సంప్రదించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంలో భాగంగా శనివారమే అన్ని పార్టీల నాయకులతో ఫోన్లో మాట్లాడి .. ఎవరికి ఇబ్బంది లేని వేదిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం లేదా పూలే ప్రజా భవన్ అనే అంశాలు వారితో చర్చించి ఖరారు చేయాలని నిర్ణయించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు *కాకులమర్రి లక్ష్మణ్ బాబు

నేటి గదర్ న్యూస్ ప్రతినిథి మంగపేట. మంగపేట మండలం లో వాడగూడెం మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు వాసం కృష్ణ మూర్తి గారి కుమారుడైన వాసం చరణ్ (16] ఇటీవలే మృతి చెందగా వారి

Read More »

ఏకలవ్య మోడల్ స్కూల్ లను నిర్విర్యం చేస్తున్న కేంద్రం ప్రభుత్వం: భూక్యా వీరభద్రం

గిరిజన ఆశ్రమ పాఠశాల అభివృద్ధి కి నిధులు కేటాయించాలి..‌‌.. కేంద్ర, రాష్ట్ర,ప్రభుత్వాలు బడ్జెట్ లో గిరిజనుల అభివృద్ధికి తగిన స్థాయిలో నిధులు కేటాయించాలి…. బెంగళూరు లో జరిగిన ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్( ఏ,

Read More »

ఆ పెట్రోల్ బంక్ కు అక్రమంగా ఇసుకను తోలారు.సీన్ కట్ చేస్తే…

★ ఇసుక అక్రమ నిలువలపై వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన యువకుడు ★ తక్షణమే స్పందించిన తహశీల్దార్ ★ ఇసుక సీజ్, జెసిబి స్వాధీనం ★ అక్రమ ఇసుక తోలకాలకు పాల్పడితే కఠిన

Read More »

నియోజకవర్గాల పునర్విభజన పై నేడు. అన్ని పార్టీలకు ఆహ్వానం, వేదిక ఖరారుపై చర్చ.

నియోజకవర్గాల పునర్విభజన పై నేడు. అన్ని పార్టీలకు ఆహ్వానం, వేదిక ఖరారుపై చర్చ. అందరికీ ఆమోదయోగ్యమైన వేదిక. సీనియర్ నేత జానా తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భేటీ. నేటి గదర్

Read More »

చెట్టు కింద కూర్చొని సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్.

రైతన్నలతో కలిసి చెట్టు కింద కూర్చొని సమస్యలను అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. ఖమ్మం జిల్లా,చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో రైతుల పంటపొలాలకు సాగర్ నీళ్లు

Read More »

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

★ గ్రామపంచాయతీలకు సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా వారి జీతాలు చెల్లించాలి. ★ టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా

Read More »

 Don't Miss this News !