+91 95819 05907

విద్యారంగానికి 23,108 కోట్లు (7.57%) నిధులు కేటాయించడం విద్యార్థి లోకానికి అన్యాయం

◆విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి

◆ప్రజా ప్రభుత్వంలో విద్యారంగం అభివృద్ధికి నోచుకోదా

◆ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ

ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025 – 2026 సంవత్సర మొత్తం బడ్జెట్. 3,04,965 కోట్లు. విద్య రంగానికి కేవలం 23,108 కోట్లు (7.57%) నిధులు కేటాయించడం విద్యార్థి లోకానికి తీవ్రఅన్యాయం చేస్తుంది అని అన్నారు ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ అన్నారు . ప్రజా ప్రభుత్వం లో ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి నోచుకోదా.? ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తాం అన్న మాట ప్రభుత్వం మర్చిపోయిందా. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి నికి 30% నిధులు కేటాయించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయిన ఇప్పటికీ విద్యారంగా సమస్యలు పరిష్కారం కాలేదు అని ఆవేదన వంశీ వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 15 నెలలు కానున్న విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా విచారకరం. ఇది విద్యా రంగంలో పాలనాపరమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని అన్నారు. మంత్రిని నియమించడం ద్వారా విద్యా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరింత దృష్టి సారించగలుగుతుందని అభిప్రాయ పడ్డారు. కావున తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ బడ్జెట్లో విద్య రంగానికి 30% నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తా బ్రాహ్మణ అధ్యక్షుడు జగన్మోహన్ శర్మ.

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 19:- బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని వారి బాగోగుల కోసం తన జీవితం అంకితం చేస్తానని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య

Read More »

విద్యారంగానికి మేనిఫెస్టో లో ప్రకటించిన 15% నిధులు కేటాయించాలి నవాత్ సురేష్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 19:- రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యాశాఖకు గత ఏడాది కంటే 0.20% కేటాయింపులు తగ్గాయని,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 15% ఇచ్చిన హామీకి బడ్జెట్లో కేటాయించిన

Read More »

మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయం :మల్లు స్వరాజ్యం 3వ వర్థంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా

మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు మల్లు స్వరాజ్యం 3వ వర్థంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నేటి గదర్ న్యూస్ ప్రతినిధి ఖమ్మం, మార్చి 19 :` తెలంగాణ సాయుధ పోరాట

Read More »

మోరంపూడి అప్పారావుకు మాజీ ఎంపీ నామ పరామర్శ

నేటి గదర్ న్యూస్,ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోరంపూడి అప్పారావు సోదరుడు రమేష్ (50) మంగళవారం సాయంత్రం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ లోక్

Read More »

ఆ చిన్నారి “ఇవాంక” కు కేటీఆర్ అంటే ఎంత అభిమానం!!!

నేటి గదర్ వెబ్ డెస్క్: ✍️KDR,9581905907 టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అంటే చిన్నారులకు ఎంత ఇష్టమో తెలియాల్సింది కాదు. సోషల్ మీడియా వేదికగా అనేకమంది చిన్నారులు వివిధ రూపాలలో

Read More »

ఆపదలో అండగా సీఎం సహాయనిధి :అంబటి వెంకటేశ్వరరావు

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక &విద్యుత్ ప్రణాళిక మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క సిఫార్సుతో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన చింతకాని మండల

Read More »

 Don't Miss this News !