+91 95819 05907

ప్రమాదానికి గురైన ట్రాన్స్ఫార్మర్స్ 30 ఏళ్ళ క్రితం పెట్టినవి:మంత్రి పొన్నం

ప్రమాదానికి గురైన ట్రాన్స్ఫార్మర్స్ 30 ఏళ్ళ క్రితం పెట్టినవి
ప్రమాదానికి గల కారణాలపై రిపోర్టు ఆడిగాం
*రవాణా, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్ లో జరిగిన ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తుంది అని రాష్ట్ర రవాణా,బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం విలేకరుల సమావేశంలో మాట్లాడారు…ప్రమాదం జరిగిన వెంటనే ట్రాన్స్ కో డైరెక్టర్ టెక్నీకల్ డైరెక్టర్ జగత్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు వెంటనే స్పందించి 100,160 మెగావాట్ల దానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారన్నారు.
జరిగిన నష్టం చూసి రెండు మూడు రోజుల వరకు పవర్ రాదనుకున్న పరిస్థితి ఉండే అని
కాని వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి రైతులకు గురువారం ఉదయం నుండి త్రీఫేస్ కరెంటు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ప్రమాదం జరిగిన ట్రాన్సఫార్మర్స్ 20-30 ఏళ్ళ క్రితం పెట్టినవి కావడంతో ఈ సమస్య తలెత్తినట్లు ఒక అంచనా కు రావడం జరిగింది అని తెలిపారు.
వెంటనే మరమ్మత్తులు చేపట్టడం తో పాటు సబ్ స్టేషన్ లో అవసరమైన మార్పులు చేస్తున్నాం అని తెలిపారు.
ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం.
ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది.ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మంత్రి తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

భూదాన్ నిర్వాసితులను ఇండ్లలోకి పంపే వరకు పోరాటం చేస్తాం*

తుమ్మల , శ్రీనివాస్ రెడ్డి , భట్టి పేదల పక్షమే అంటే మా పోరాటం లో భాగస్వామ్యం కావాలి.* *బీసీ , ఎస్సీ , ఎస్టీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ విషాదారన్ మహరాజ్* నేటి

Read More »

​మంత్రి తుమ్మల కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు

​మంత్రి తుమ్మల కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు ​యుద్ధ మేఘాల నేపథ్యంలో నాయకుడు క్షేమంగా రావాలని ఆకాంక్ష నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 03: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ

Read More »

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

 Don't Miss this News !