+91 95819 05907

GUNDALA : జార్ఖండ్ లో రాంచీ నందు మార్చి 4,5 జరిగే పీసా చట్టం జాతీయ సదస్సుకు ఎంపికైన గుండాల ఎంపీపీ ముక్తి సత్యం.

*జార్ఖండ్ లో రాంచీ నందు మార్చి 4,5 జరిగే పీసా చట్టం జాతీయ సదస్సుకు ఎంపికైన గుండాల ఎంపీపీ ముక్తి సత్యం.*
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
మార్చి 4,5 తేదీలలో జార్ఖండ్ లో రాంచీ పట్టణం లో జరిగే పీసా యాక్టు అవగాహన సదస్సుకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ఎంపీపీ ముక్తి సత్యం ఎంపికయ్యాడు.
ఈ పీసా యాక్ట్ అవగాహన సదస్సులో ఐదు రాష్ట్రాలైన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,ఛత్తీస్ ఘడ్,జార్ఖండ్,ఒడిస్సా రాష్ట్ర లలోఅమలవుతున్న పిసా యాక్ట్ అమలు గురించి దాని పరిణామాలు పరిస్థితులు ఎలా ఉన్నాయో చర్చించడం జరుగుతుంది.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేపిస్తున్న పీసా యాక్ట్ చట్టం కు సంబంధం లేకుండా నూతన అటవీ సంరక్షణ నియమాలను తీసుకువచ్చారు.అలాంటప్పుడు పీసా యాక్ట్ ను నిర్వీర్యం చేయడమే అవుతుంది.కావున పిసా యక్ట్ పకడ్బందీగా అమలు కావాలంటే నూతన అటవీ సంరక్షణ నియమాలు 2022 అని రద్దు చేయాలని ఆయన కోరారు.
ఈ పిసా యాక్టు అనేది ఆదివాసీల హక్కులను కాపాడేదిగా ఉంటుంది.ఈ చట్టం కు సంబంధం లేకుండా వచ్చినటువంటి నూతన అటవీ సంరక్షణ నియమాల వలన ఆదివాసీల మూలాధారమైన అటవీ,అడవి సంపద మొత్తం దెబ్బతినే అవకాశం ఉన్నది. ప్రభుత్వం చేసే ఏ చట్టమైనా ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి గాని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే విధంగా ఉండకూడదని వారన్నారు.కావున పిసాయాక్ట్ గురించి పలు విషయాలను తాను జార్ఖండ్ లోని రాంచీ లో రెండు రోజుల పాటు జరిగే సదస్సులో చర్చిస్తానని ఆయన తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !