+91 95819 05907

మధిర బహిరంగ సభకు భారీగా తరలిన బీజేపీ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్ , బోనకల్ : మధిర లో బిజెపి తలపెట్టిన బహిరంగ సభకు శనివారం మండల కేంద్రంనుండి బిజెపి శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. రావినూతల, ముష్టికుంట్ల, ఆళ్లపాడు, చిరునోముల గ్రామాల నుండి కార్యకర్తలు స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలారు. స్థానిక బిజెపి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు , సానుభూతిపరులు బిజెపి ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు విజయాన్ని కాంక్షిస్తూ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు నాగేశ్వరరావు మాట్లాడుతూ మోడీ పాలనలో దేశం సుభిక్షంగా ఉందని, ఖమ్మం జిల్లా విద్యా, వైద్యంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే బిజెపి ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావును భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ప్రజల విశ్వాసం కోల్పోయాయని విమర్శించారు. ప్రజలు బిజెపి వైపు ఉన్నారని, ఖమ్మంలో తాండ్ర వినోద్ రావు గెలుపుతో పాటు కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బహిరంగ సభకు తరలి వెళ్ళిన వారిలో బిజెపి ముఖ్య నాయకులు గంగుల నాగయ్య, యార్లగడ్డ రాఘవరావు,
జిడుగు వెంకటేశ్వర్లు,దొంతు రాధాకృష్ణ,శాస్త్రి మరీదు రామారావు తదితర ముఖ్య నాయకులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !