+91 95819 05907

నిలిపివేసిన సమ్మె కాలపు జీతాలను ఇవ్వాలి :కొండా చరణ్

★సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

★గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

★గ్రామపంచాయతీ కార్మికులకు IFTU కార్మిక సంఘం నిరంతరం అండగా వుంటుంది

★భారత కార్మిక సంఘాల సమాక్య (IFTU) భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ చరణ్

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(భద్రాచలం):

భద్రాచలం గ్రామపంచాయతీ కార్యాలయంలో (ఐఎఫ్టియు) IFTU ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికుల గత నిరవదిక సమ్మె కాలపు జీతాలను ఇవ్వాలని వారి సమస్యలు పరిష్కరించాలని గ్రామపంచాయతీ కార్యాలయ కార్యదర్శి అధికారికి వినత పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు IFTU (భారత కార్మిక సంఘాల సమాఖ్య) భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ గత సంవత్సరం జూన్ నెలలో గ్రామపంచాయతీ కార్మికులు వారి హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె జరిగిందని అందులో భాగంగానే భద్రాచలంలోని గ్రామపంచాయతీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారనీ దాదాపుగా 25 రోజులపాటు కార్మికుల సమ్మెలో పాల్గొన్నారని అన్నారు వర్షాకాలం అయినందున కరోనా విపరీతంగా ప్రజలను పట్టిపీడిస్తున్న కారణంగా పరిసరాల పరిశుభ్రత అత్యవసరమైనందున అధికారుల సూచన మేరకు కార్మికులు విధుల్లోకి చేరారని అన్నారు ఒకపక్క ఇతర ప్రాంతాల్లో సమ్మె కొనసాగుతున్నప్పటికీ అధికారుల మాటను గౌరవించి కార్మికులు ప్రజల రక్షణ కోసం పాటుపడ్డారని అన్నారు చాలీచాలని జీతాలతోటి గ్రామపంచాయతీ కార్మికులు పడుతున్న బాధలు ఇబ్బందులు అధికారులకు తెలవనివి కాదని కాబట్టి అధికారులు మానవతా దృక్పథం తోటి ఆలోచించి సమ్మె కాలపు జీతాలను కార్మికులకు చెల్లించాలని కోరారు అంతేకాకుండా కార్మికులపై అధికారుల ప్రజా ప్రతినిధుల వేధింపులు ఆపాలని అక్రమ తొలగింపులు నిలిపివేయాలని ప్రభుత్వ సెలవులు వర్తింపజేయాలని ఎనిమిది గంటల పని విధానం అమలు జరపాలని ప్రతినెల నిర్దేశిత తేదీల్లో జీతం అకౌంట్లో వేయాలని కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని అన్నారు మున్సిపల్ వర్కర్స్ గ్రామపంచాయతీ వర్కర్లు చేసేది ఒకే రకమైన పని అని కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు జీవో నెంబర్ 61 ప్రకారం స్వీపర్లకు పదిహేను వేల రూపాయలు వేతనం ఇవ్వాలని పంపు ఆపరేటర్లకు డ్రైవర్లకు బిల్ కలెక్టర్లకు కారోబార్లకు ఎలక్ట్రిషన్స్కు 19500 ఇవ్వాలని హెల్త్ కార్డులు యూనిఫారాలు రక్షణ పరికరాలు ఇవ్వాలని పిఏపీఎఫ్ఐ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రమాదం జరిగితే కార్మికుడి కుటుంబానికి పది లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని బిల్ కలెక్టర్ కారోబర్ లను పంచాయతీ సహాయ కార్యదర్శిగా నియమించాలని డిమాండ్ చేశాడు ఈ కార్యక్రమంలో కార్మికులు సత్యం, నాగమణి, దుర్గా శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !