+91 95819 05907

ఈనెల 24వ తేదీన పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష.

..
MGR పాలిటెక్నిక్ మణుగూరు ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్ కుమార్.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 21:

మణుగూరు మండల కేంద్రంలోని మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మరియు మణుగూరు ZPHS పాఠశాలలో ఈనెల 24వ తేదీన శుక్రవారం డిప్లమా కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్ 2024 ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తున్నట్లుగా మణుగూరు కోఆర్డినేటర్ డాక్టర్ రాజ్ కుమార్ తెలిపారు.ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మరియు మణుగూరు ZPHS పాఠశాలలో మొత్తం 403 మంది విద్యార్థులని కేటాయించినట్లుగా పేర్కొన్నారు.24వ తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన కోరారు.ఈ పరీక్షకు నిర్ణీత సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించారని అన్నారు. అదేవిధంగా పరీక్ష పూర్తయ్యే వరకు పరీక్ష హాల్ ను విడిచి వెళ్ళరాదన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇటీవల డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ తో మాత్రమే హాజరు కావాల్సి ఉందన్నారు. విద్యార్థులు వారి యొక్క హెచ్చి పెన్సిల్,పెన్ను,ఎరేజర్ సార్పేనర్,వంటివి మాత్రమే తీసుకరావాలి.అలాగే విద్యార్దులు సెల్ ఫోన్ కానీ బ్లూటూత్,హెడ్ షెట్ట్ తీసుకరాకూడదని ఆయన పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో ముఖాముఖి

​లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: ​దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె

Read More »

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులను కలిగించకుండా జరుపుకోవాలి* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు* *ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు* హోళీ పండుగ సందర్భంగా జిల్లా

Read More »

 Don't Miss this News !