+91 95819 05907

బిసి’లకు అత్యధిక శాతం రిజర్వేషన్లు కేటాయించాలి:: mepa

బిసి’లకు అత్యధిక శాతం రిజర్వేషన్లు కేటాయించాలి:: mepa
నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్,డిసెంబర్ 31:

*కులగణన ఆధారంగా రానున్న స్థానిక ఎన్నికల్లో బిసి’లకు అత్యధిక శాతం రిజర్వేషన్లు కేటాయించాలి.*

*అచ్చునూరి కిషన్ ముదిరాజ్.*
మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు.

ములుగు జిల్లా కేంద్రంలో మెపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రోపెషినల్స్ అసోసియేషన్) జిల్లా కార్యాలయంలో….మెపా జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు ముదిరాజ్ అధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మెపా జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్ విచ్చేసి మాట్లాడుతూ….* కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు కామారెడ్డి లో ప్రకటించిన బిసి డిక్లరేషన్, మేనిఫెస్టో లో తెలిపిన ప్రకారం, అలాగే కులగణన ఆధారంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి’లకు అత్యధికంగా రిజర్వేషన్లు కేటాయించాలని, బిసిల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ’తోనే సాధ్యం అనే విధంగా స్థానిక రిజర్వేషన్ల కేటాయింపు జరగాలని, కామారెడ్డి బిసి డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాలని, “మేము ఎంతో– మాకు అంత” అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తెరిగి అత్యధిక శాతం రిజర్వేషన్లు బిసిలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అని కిషన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెపా జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు భూమ నరేష్ ముదిరాజ్, వెంకటాపుర్ మండల అధ్యక్షుడు మేకల రమేష్ ముదిరాజ్, కల్లెబోయిన కిరణ్ ముదిరాజ్, కుక్కల కౌశిక్ ముదిరాజ్, పండు ముదిరాజ్, రఘు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సాక్షి పేపర్ దినపత్రిక రిపోర్టర్ లాయర్ గంధం శ్రీనివాసరావు కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు

నేటి గదర్ న్యూస్,ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండల సాక్షి పేపర్ దినపత్రిక రిపోర్టర్ లాయర్ గంధం శ్రీనివాసరావు కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై మధిర నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నిరసన

నేటి గదర్ న్యూస్, మార్చి 15 ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ మధిర నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మాజీ మంత్రి జి జగదీశ్ రెడ్డి అసెంబ్లీ

Read More »

ప్రతి ఒక్కరి జీవితాల్లో హోళి పండుగ రంగుల హరివిల్లుల సరికొత్త కాంతులు నింపాలి : నాగేళ్లి

మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ గారికి,సింగరేణి అధికారుల సంఘ ప్రతినిధి లక్ష్మి పతి గౌడ్ గారికి, ఏరియా డి వై జి యం రమేష్ గారికి, ఓ . సి

Read More »

సత్య సాయి బాబా ఆశీస్సులుతో పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్. ఖమ్మం జిల్లా, మధిర మండలం, మాటూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు సత్య

Read More »

జబర్దస్త్ టీవీషో ఆర్టిస్ట్ లను అభినందించిన ఎమ్మెల్యే జారె

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 15: దమ్మపేట మండలం, నాచారం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ జగదాంబసమేత జయలింగేశ్వర స్వామి వారి తిరునాళ్ల మహోత్సవాలకు శుక్రవారం రాత్రి ఈవెంట్ నిర్వహించడానికి

Read More »

దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి… బొంతు రాంబాబు

నేటి గదర్ న్యూస్, వైరా, మార్చి15:- మార్క్స్ 142 వర్ధంతి కమ్యూనిస్టులు దోపిడీ కి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. దోపిడీ, శ్రమ దోపిడి,రూపం తోపాటు విద్య, వైద్య రంగాల్లో అతి ఎక్కువ గా ఉంది.

Read More »

 Don't Miss this News !