+91 95819 05907

ఫార్ములా-ఈ కేసులో తెల్లమొఖం వేసిన రేవంత్ సర్కారు!

ఫార్ములా-ఈ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ వేసిన పిటీషన్‌ విచారణలో భాగంగా ఇవ్వాళ హైకోర్టులో జడ్జిగారు వేసిన ప్రశ్నలకు రేవంత్ సర్కారు తరఫు లాయరు సరైన జవాబులు చెప్పలేక ఇబ్బంది పడ్డారు.

అసలు అవినీతే జరగని కేసులో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసిన రేవంత్ సర్కారు దాన్ని సమర్ధించుకోవడానికి నానాతిప్పలూ పడుతోంది

హైకోర్టులో వాదోపవాదాల సందర్భంగా ఎంతసేపూ ఒకటి రెండు ప్రొసీజర్లు ఫాలో కాలేదనే వాదనే తప్పితే ఎక్కడా అవినీతి జరిగింది అనే మాటను కూడా వాడని ప్రభుత్వ తరఫు లాయర్.

వెరసి ఈ కేసులో డొల్లతనం హైకోర్టు సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన ఈ కేసులో కేటీఆర్ గారు కడిగిన ముత్యంలా బయటికి రావడం ఖాయం!

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సాక్షి పేపర్ దినపత్రిక రిపోర్టర్ లాయర్ గంధం శ్రీనివాసరావు కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు

నేటి గదర్ న్యూస్,ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండల సాక్షి పేపర్ దినపత్రిక రిపోర్టర్ లాయర్ గంధం శ్రీనివాసరావు కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై మధిర నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నిరసన

నేటి గదర్ న్యూస్, మార్చి 15 ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ మధిర నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మాజీ మంత్రి జి జగదీశ్ రెడ్డి అసెంబ్లీ

Read More »

ప్రతి ఒక్కరి జీవితాల్లో హోళి పండుగ రంగుల హరివిల్లుల సరికొత్త కాంతులు నింపాలి : నాగేళ్లి

మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ గారికి,సింగరేణి అధికారుల సంఘ ప్రతినిధి లక్ష్మి పతి గౌడ్ గారికి, ఏరియా డి వై జి యం రమేష్ గారికి, ఓ . సి

Read More »

సత్య సాయి బాబా ఆశీస్సులుతో పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్. ఖమ్మం జిల్లా, మధిర మండలం, మాటూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు సత్య

Read More »

జబర్దస్త్ టీవీషో ఆర్టిస్ట్ లను అభినందించిన ఎమ్మెల్యే జారె

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 15: దమ్మపేట మండలం, నాచారం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ జగదాంబసమేత జయలింగేశ్వర స్వామి వారి తిరునాళ్ల మహోత్సవాలకు శుక్రవారం రాత్రి ఈవెంట్ నిర్వహించడానికి

Read More »

దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి… బొంతు రాంబాబు

నేటి గదర్ న్యూస్, వైరా, మార్చి15:- మార్క్స్ 142 వర్ధంతి కమ్యూనిస్టులు దోపిడీ కి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. దోపిడీ, శ్రమ దోపిడి,రూపం తోపాటు విద్య, వైద్య రంగాల్లో అతి ఎక్కువ గా ఉంది.

Read More »

 Don't Miss this News !