+91 95819 05907

వాజేడుమండలంలోనులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

నేటి గద్దర్ వాజేడు ప్రతినిధి
ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేరూరు మరియు వాజేడు మండల అధికారులతో
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం కొరకు 1 నుండి19 సంవత్సరాల పిల్లలకు, ఫిబ్రవరి 10వ తారీఖు నాడు పిల్లలకు సంభవించే పోషకాహార లోపం మరియు బుద్ధిమాంద్యం మరియు ఏకాగ్రత లోపించడం మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడం మొదలగునటువంటి లక్షణాలు నులిపురుగుల వలన వస్తున్నాయి కాబట్టి ఆల్బెండజోలు మాత్రలు నమిలి మింగటం వలన ఈ నులి పురుగులను అరికట్టడం చేయవచ్చు అని. మండల స్థాయి అధికారులతో
టాస్క్ ఫోర్స్ సమావేశం వాజేడు వైద్య అధికారి కొమరం మహేంద్ర ఆధ్వర్యంలో సమావేశం కార్యక్రమానికి.మండల అధికారులు
తాసిల్దారు శ్రీనివాస రావు ఎంపీడీవో విజయ ఆర్ఐ హైస్కూల్ హెచ్ఎం
పేరూరు.హెచ్ఈవోవేణుగోపాలకృష్ణ. వాజేడు ప్రాథమిక ఆరోగ్య శాఖ సిబ్బంది. వెంకటరమణ. కోటిరెడ్డి. నాగేంద్ర కుమారి
సత్య నాగవేణి. లలిత కుమారి. ఛాయాదేవి. రాజేశ్వరి
అంగన్వాడి టీచర్లు. డబ్బా కట్ల శకుంతల. వాసం గంగ మరియు ఆశా కార్యకర్తలు శాంత కుమారి. దేవి లక్ష్మి
జ్యోతి ఆశ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఉద్యమకారుడు, విద్యావంతుడు అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ పదవి ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన తోటమల్ల

చర్ల: మార్చి :12 తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు వ్యవస్థాపకులు డా. అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ గా పేరు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ

Read More »

అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం

◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో

Read More »

దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తాడ్వాయి మండలం. ములుగు జిల్లా. దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర

Read More »

వైరా: వృద్ధురాలి మెడలో బంగారం చోరి… నిందితుల అరెస్ట్

★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు ★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన

Read More »

జగన్నాధపురం – గోకినపల్లి R&B రోడ్డు విస్తరణ కొరకు 25 కోట్ల నిధులు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి జగన్నాధపురం నుండి గోకినపల్లి వరకు 19 కిలోమీటర్ల మేర విస్తరించిన R&B రహదారి అభివృద్ధిలో భాగంగా మత్కేపల్లి-జగన్నాధపురం R&B రోడ్డు నుండి మత్కేపల్లి గ్రామం మున్నేరు నది

Read More »

14 నెలలోనే మెదక్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చా: ఎమ్మెల్యే మైనంపల్లి

*పది సంవత్సరాల లో చేయని అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో 14 నెలలలోనే మెదక్ ను ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడం జరుగుతుందని విద్య వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తూ మెరుగుపరచడం జరుగుతుంది.* మెదక్

Read More »

 Don't Miss this News !