+91 95819 05907

14 నెలలోనే మెదక్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చా: ఎమ్మెల్యే మైనంపల్లి

*పది సంవత్సరాల లో చేయని అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో 14 నెలలలోనే మెదక్ ను ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడం జరుగుతుందని విద్య వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తూ మెరుగుపరచడం జరుగుతుంది.*

మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనoపల్లి రోహిత్

మెదక్ జిల్లా నేటి గద్దర్ (జిల్లా ప్రతినిధి) భూపాల్ మార్చి 11.

మెదక్ జిల్లా
చిన్న శంకరంపేట మండలం దరిపల్లి గ్రామ శివారులో కోటి పదిలక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని 10 సంవత్సరాలలో పూర్తిగా అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి 14 నెలలలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు మెదక్ ను ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారుచేసి విద్య వైద్యానికి ప్రాముఖ్యతనిస్తూ మెరుగుపరచడం జరుగుతుందని అన్నారు, 200 కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని 25 ఎకరాలలో ఈ పాఠశాలను నిర్మించడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల ఈఈ సర్దార్ సింగ్, ఏఈ విజయ సారథి,మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్, మాజీ సర్పంచ్లు రాజిరెడ్డి, సుధాకర్, నాయకులు అంజా గౌడ్, రాజ్ కుమార్ గౌడ్, షేక్ అక్బర్,చిరంజీవి, రామయ్య, శ్రీనివాస్, బాలేష్, లక్ష్మయ్య, మహేష్, లింగారెడ్డి, తిరుపతి రెడ్డి, పెంట రెడ్డి, సిద్ధిరాం రెడ్డి, రాజు, నెల్లూరు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్… అక్రమ అరెస్టు పట్ల మండిపడ్డ ప్రతిపక్షాలు, సీనియర్ జర్నలిస్టులు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మహిళా జర్నలిస్ట్ రేవతిని సిసిఎస్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ రేవతి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Read More »

ఉద్యమకారుడు, విద్యావంతుడు అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ పదవి ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన తోటమల్ల

చర్ల: మార్చి :12 తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు వ్యవస్థాపకులు డా. అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ గా పేరు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ

Read More »

అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం

◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో

Read More »

దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తాడ్వాయి మండలం. ములుగు జిల్లా. దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర

Read More »

వైరా: వృద్ధురాలి మెడలో బంగారం చోరి… నిందితుల అరెస్ట్

★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు ★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన

Read More »

 Don't Miss this News !