+91 95819 05907

నా నేతకానిలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడం లో ప్రభుత్వం మెడలు వంచి అయిన నా సాయశక్తుల ప్రయత్నం చేస్తా : Mrps వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ

15లక్షలకు 5ఇచ్చినప్పుడు 30లక్షలకు ఎన్ని ఇవ్వాలి…(11 శాతం)

11 శాతం రాకపోతే ఏ లెక్క ప్రకారం 9 శాతం ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది…

దళిత జనాభాలో మొదటి వరుసలో మదిగలున్నారు … ఆ తర్వాత మాల, నెస్ట్ నేతకానిలున్నారు…

A, b ,c d లుగా ఉన్న దాన్ని a, b, c లుగా మార్చారు… దళితుల జనాభా 4 వ అతిపెద్ద బుగడ జంగ్గలకు అన్యాయం…ఇది కుట్ర బుద్ధి …

రెండు కులాలు కలిస్తే 1లక్ష 65 వెలు… ఇంకో ఒక కులం కలిపితే 2లక్షలు అవుతారు…

B గ్రూప్ లో మహారాష్ట్ర కి సంభందించిన రెండు కులాలు ఉంటాయి…

రిజర్వేషన్ ఫలాలు మాలలే దోచుకుంటున్నారు…

శాసనసభ లో ఎవరైతే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారో….మరి నా నేతకని వర్గానికి ప్రత్యెక గుర్తింపు కోరడం లేదు…

మొదటి గ్రూప్ లో 15కులాల్లో 13 కులాలు బలహీన కులాలు…

కమిషన్ ని ప్రభావితం చేసే విధంగా ఉంది…

నా నేతకానిలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడం లో ప్రభుత్వం మెడలు వంచి అయిన నా సాయశక్తుల ప్రయత్నం చేస్తా….

ఈ విషయం లో సబ్ కమిటీ చైర్మన్ నీ కలిసి మా విజ్ఞాపులు, ప్రతిపాదనలు పెడతాము…

అందరి ఆకాంక్షలను గౌరవించే వ్యక్తిగా ముందుకు పోతాను…

నిన్నటి వరకు వర్గీకరణను వ్యతిరేకించే వారే… ఈ రోజు కుట్ర చేస్తున్నారు…

వర్గీకరణను వ్యతిరేకించే ఏ పార్టీకి తెలంగాణ లో మనుగడ ఉండదు…

వర్గీకరణ పోరాటాన్ని అణిచివేసే కుట్ర జరుగుతోంది…..

దాడులు చేసినోళ్ళు , హత్యలు చేసిన వాళ్ళు , మీసాలు మెలేసి నోళ్ళు, వర్గీకరణ కోరితే తొక్కుకుంట పోతం అన్న వాళ్ళు క్షమాపణ చెప్పాలి…

ఏడ పడుకున్నారు దళిత లీడర్స్… మేము చేసే పోరాటం న్యాయం అని సుప్రీం కోర్టు ఒప్పుకుంటే… లీడర్స్ ఎందుకు ఇండ్ల పడుకుంటారు…

ఏది ఏమైనా దళితుల్లో 3వ అతిపెద్ద కులం అయిన నేతకనీలకు అన్యాయం జరగకుండా చూస్తా…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

◆ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపడుకుంటా ◆స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే మెచ్చా నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ,

Read More »

హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసాడు. ఎక్కడంటే?

నేటి గదర్ వెబ్ డెస్క్: విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్‌మాస్టర్‌ గుంజీలు విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఓ పాఠశాల హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో

Read More »

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఆ రోజు ఒక చీకటి రోజు :రేగా

★రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపు ★భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ

Read More »

తండ్రి కి మాత్రం ఆ కూతురు సమాధి కట్టింది అని చర్చ!!!!??

Idi nijama 🙌 మారుతి రావు కి అమృత అంటే ఏంత ఇష్టం అంటే చిన్నప్పుడు తను చదువుతున్న స్కూల్ లో టిచర్ లు ఏదో ఎగతాళి చెసారని స్కూల్ పక్కనే ఉన్న స్థలం

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “హోలీ హిందూ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన పండుగ. ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో అదనపు పిటిఆర్ బిగించిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామంలో గత కొద్ది రోజుల నుండి విధ్యుత్ సమస్యలు ఉన్నందున మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి సమస్యను గ్రామ

Read More »

 Don't Miss this News !