+91 95819 05907

న్యాక్ ఆధ్వర్యంలో ఎస్టి మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 7:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గ్రామద్యోగ్ వికాస్ యోజన 2024 -25 క్రింద ఖాది మరియు గ్రామీణ పారిశ్రామిక కమిషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాము ఎస్టీ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాక్ ఆధ్వర్యంలో ఎస్టి మహిళలకు ఈ కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 6 నుండి 25 వరకు 20 మంది మహిళలతో 15 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ శిక్షణకు సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో మహిళలకు భోజన వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ శిక్షణ పూర్తయిన మహిళలకు 3000 రూపాయల స్టయిఫండ్ తో పాటు కుట్టు మిషన్ కిట్టు కూడా అందజేస్తామని తెలిపారు.రాబోయే రోజుల్లో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ద్వారా కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలు రుణాలు తీసుకోని కుట్టు మిషన్ షాపులు పెట్టుకొని ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో న్యాక్ ఇన్చార్జి నిజాముద్దీన్,డేమాన్ స్టేటర్ ఐలయ్య,రామకృష్ణ చారి, శిక్షకురాలు భక్తమాల పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

◆ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపడుకుంటా ◆స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే మెచ్చా నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ,

Read More »

హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసాడు. ఎక్కడంటే?

నేటి గదర్ వెబ్ డెస్క్: విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్‌మాస్టర్‌ గుంజీలు విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఓ పాఠశాల హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో

Read More »

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఆ రోజు ఒక చీకటి రోజు :రేగా

★రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపు ★భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ

Read More »

తండ్రి కి మాత్రం ఆ కూతురు సమాధి కట్టింది అని చర్చ!!!!??

Idi nijama 🙌 మారుతి రావు కి అమృత అంటే ఏంత ఇష్టం అంటే చిన్నప్పుడు తను చదువుతున్న స్కూల్ లో టిచర్ లు ఏదో ఎగతాళి చెసారని స్కూల్ పక్కనే ఉన్న స్థలం

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “హోలీ హిందూ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన పండుగ. ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో అదనపు పిటిఆర్ బిగించిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామంలో గత కొద్ది రోజుల నుండి విధ్యుత్ సమస్యలు ఉన్నందున మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి సమస్యను గ్రామ

Read More »

 Don't Miss this News !