+91 95819 05907

తాజా వార్తలు
బీ ఆర్ ఎస్ పార్టీ మణుగూరు యువజన విభాగం కమిటీలు ఏకగ్రీవం :,రేగా సీతారాం ప్రాజెక్టు నీళ్లు బూర్గంపాడు మండల రైతులకు ఇవ్వాలి: సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నందు ఘనంగా సంబరాలు బీజేపీ పెద్దలను కలిసిన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. ఎస్సీవర్గీకరణ,బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభ లో ఆమోదింపజేసిన వారందరికీ ధన్యవాదాలు.. *ఎం.ఎల్. హెచ్.పి. లకు ఉద్యోగ భద్రత కల్పించి, 44 వేల వేతనం వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి
బీ ఆర్ ఎస్ పార్టీ మణుగూరు యువజన విభాగం కమిటీలు ఏకగ్రీవం :,రేగా సీతారాం ప్రాజెక్టు నీళ్లు బూర్గంపాడు మండల రైతులకు ఇవ్వాలి: సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నందు ఘనంగా సంబరాలు బీజేపీ పెద్దలను కలిసిన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. ఎస్సీవర్గీకరణ,బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభ లో ఆమోదింపజేసిన వారందరికీ ధన్యవాదాలు.. *ఎం.ఎల్. హెచ్.పి. లకు ఉద్యోగ భద్రత కల్పించి, 44 వేల వేతనం వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రక ముందడుగు… మేడేపల్లి కృష్ణమాచారి

నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి17:- తెలంగాణలో బీసీ లకు 42% రిజర్వేషన్ చారిత్రక ముందడుగు జాతీయ బీసీ సంక్షేమ సంఘం హర్షం.
ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మోడేపల్లి కృష్ణమాచారి,
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ నేడు బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీకి,ముఖ్యంగా రాహుల్ గాంధీకి మరియు తెలంగాణ CM రేవంత్ రెడ్డికి కి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి,మద్దతు తెలిపిన పార్టీలకు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపన కృతజ్ఞతలు తెలియజేస్తూ,ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోడేపల్లి కృష్ణమాచారి, మాట్లాడుతూ ఇది రాష్ట్రంలో దేశవ్యాప్తంగా సామాజిక న్యాయాన్ని సాధించేదుకు పోరాటం చేస్తున్న అన్ని బిసిల సమిష్టి విజయమని బీసీల హక్కుల కోసం కృషి చేస్తున్న వారి అందరికీ ఇది గర్వకారణం అని అన్నారు, ఈబిల్లు ద్వారా స్థానిక సంస్థలు,విద్యా మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42% రజర్వేషన్ కలగనుండటం ఒక చారిత్రక ముందడుగు అని, ఇది దేశవ్యాప్తంగా బీసీ సామాజిక న్యాయం,నిలుస్తుంది అని అన్నారు,తెలంగాణ ప్రభుత్వం బీసీల పట్ల తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీసుకోవాలని,దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా,సహకరించాలని మోడేపల్లి కృష్ణమాచారి కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బీ ఆర్ ఎస్ పార్టీ మణుగూరు యువజన విభాగం కమిటీలు ఏకగ్రీవం :,రేగా

★ మణుగూరు మండల బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కమిటీలు ప్రకటించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు BRS పార్టీ నిర్మాణంలో భాగంగా గులాబీ యువసైన్యం మణుగూరు మండల

Read More »

సీతారాం ప్రాజెక్టు నీళ్లు బూర్గంపాడు మండల రైతులకు ఇవ్వాలి: సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: సీతారాం ప్రాజెక్టు నుండి ఇతర జిల్లాలకు తరలిస్తున్న సీతారాం ప్రాజెక్టు నీళ్లు బూర్గంపాడు మండల రైతులకు ఇవ్వాలని సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి

Read More »

రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నందు ఘనంగా సంబరాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి

Read More »

బీజేపీ పెద్దలను కలిసిన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు.

– జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. – బిజెపి జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,ఖమ్మం జిల్లా ప్రతినిధి. భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా నెల్లూరి కోటేశ్వరరావు

Read More »

ఎస్సీవర్గీకరణ,బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభ లో ఆమోదింపజేసిన వారందరికీ ధన్యవాదాలు..

◆బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. నాలుగు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరుగుతున్న నేపథ్యంలో

Read More »

*ఎం.ఎల్. హెచ్.పి. లకు ఉద్యోగ భద్రత కల్పించి, 44 వేల వేతనం వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి

..* *జనగాం జిల్లా* *(తేదీ 18.3.2025)* *ఏఐటీయూసీ లో చేరిన ఎం.ఎల్. హెచ్.పి. ఉద్యోగులు..* *ఎన్. హెచ్. ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా*

Read More »

 Don't Miss this News !