+91 95819 05907

మణుగూరు మున్సిపాలిటీ గ్రామాలను గ్రామపంచాయతీలుగా విభజించండి:ఎమ్మెల్యే పాయం

మణుగూరు మున్సిపాలిటీ గ్రామాలను గ్రామపంచాయతీలుగా విభజించండి
* మణుగూరు మున్సిపాలిటీ కావడంతో ఉపాధి హామి పనులు కోల్పోతున్న గ్రామాల ప్రజలు
*19 సంవత్సరాలు గా ఎన్నికలు లేవు
*జీరో అవర్ లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వినతి
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:మణుగూరు మున్సిపాలిటీ 13 పంచాయతీలుగా విభజించాలని అసెంబ్లీ జీరో అవర్ లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం ఆదివాసులు ఎక్కువ ఉన్న ప్రాంతమని తెలిపారు. మణుగూరు మండలంలో మణుగూరు గ్రామపంచాయతీగా ఉన్నదాన్ని 2005 సంవత్సరంలో మణుగూరు మున్సిపాలిటీగా చేసిన తర్వాత ఆ రోజు నుంచి నేటివరకు వరకు అంటే సుమారు 19 సంవత్సరాలు గా స్థానిక సంస్థల ఎన్నికలు లేవన్నారు. ఎన్నికలు జరగట్లేదు . ఏజెన్సీ ప్రాంతం కావడంతో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. మున్సిపాలిటీ అయిన తర్వాత కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి దీని వలన ఆ మణుగూరు మున్సిపాలిటీలో అయ్యే సందర్భంలో 13 గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ కూలి చేసుకునే వందల కుటుంబాలను మున్సిపాలిటీలో కలపడం వలన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసుకొని అర్వ్హత కోల్పోయారు. మున్సిపాలిటీ కావడం వలన గ్రామీణ ఉపాధి పథకాలు అక్కడ వర్తించట్లేదు వ్యవసాయ పనులు లేని సమయంలో వ్యవసాయ కూలీలు పనులు చేసుకోవడానికి వచ్చిన చట్టం గ్రామీణ ఉపాధి హామీ పథకం. అందులో అర్వ్హత కోల్పోయిన 13 గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా 19 సంవత్సరాల నుంచి ఎన్నికల కూడా జరగట్లేదు .ఇటు ఎన్నికలు లేక వ్యవసాయ పనులు ఇటు వ్యవసాయ కూలీలుగా పని చేసే అవకాశం లేక అదే విధంగా ఇంటి పనులు కట్టలేక వందలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా చెప్పడం జరిగింది మణుగూరు మున్సిపాలిటీలో ఉన్న గ్రామీణ ప్రాంతాలను 13 గ్రామాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి వాళ్లకు ఇంటి పనులు తగ్గే విధంగా గ్రామీణ ఉపాధి హామీలో పనులు కల్పించే విధంగా అవకాశం కల్పించాలని కోరడం జరిగింది* *మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో 13 గ్రామాలను విడదీసి కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామీణ ఉపాధి పథకంలో వారికి వ్యవసాయ కూలీలుగా పని కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !