+91 95819 05907

డాక్టర్ రాము ఆధ్వర్యంలో పల్స్ పోలియో అవగాహన కార్యక్రమం.

డాక్టర్ రాము ఆధ్వర్యంలో పల్స్ పోలయో అవగాహన కార్యక్రమం.

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

వంద శాతం పల్స్ పోలియో చుక్కలు వేయాలి.

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(ఫిబ్రవరి 27) : కొత్తగూడెం మున్సిపాలిటీ రామవారం 14 నెంబర్ యూపీహెచ్ సి లో డాక్టర్ ఈ. రాము ఆధ్వర్యంలో పల్స్ పోలియో పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రాము మాట్లాడుతూ వైద్య ఆరోగ్య జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మార్చి 3న నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ డే సందర్భంగా మూడు రోజుల పాటు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని రామవరం యుపిహెచ్సి పరిధిలో నిర్వహించనున్నట్టు తెలియజేసినారు. రామవరం యు పి హెచ్ సి పరిధిలో పంజాబ్ గడ్డ చిట్టి రామవరం చమన్ బస్తి నాగయ్య గడ్డ 14 నెంబర్ ఏడవ నెంబర్ బజార్ మజీద్ మార్కెట్ ఏరియా నెహ్రూ బస్తి ఎస్సీబీ నగర్ సి అర్ పి క్యాంప్ వనం దాసు గడ్డ చెమాన్ ఏరియాలలో పల్స్ పోలియో చుక్కలు వెయ్యాలని ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమం ఆశా వర్కర్లు అంగన్వాడీలు సిబ్బందితో నిర్వహించడం జరిగింది .ఐదేళ్ల లోపు చిన్నారులు అందరికీ వంద శాతం పల్స్ పోలియో చుక్కలు వేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జేబీఎల్ శిరీష ఆదేశాల మేరకు మూడు రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏదైనా కారణం చేత పల్స్ పోలియో చుక్కలు వేయని మిగిలిన చిన్నారులకు 4,5 తేదీల్లో ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు ప్రతి ఒక్కరికి రెండు చుక్కల పోలియో మందు వేయాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు అంగన్వాడీ సిబ్బంది వాలంటీర్లు పాల్గొంటారని పల్స్ పోలియోపై అవగాహన కొరకు విస్తృతంగా ప్రచారం చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని, వంద శాతం పల్స్ పోలియో చుక్కలు వేసే విధంగా చర్యలు చేపడుతున్నామని.అంగన్వాడి కార్యకర్తలు ఆశ వర్కర్లు,పల్స్ పోలియో పై తల్లిదండ్రులకు అవగాహన పెంచాలని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పల్స్ పోలియోను విజయవంతం చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఏ డబ్ల్యు డబ్ల్యు టీచర్లు ఆశ వర్కర్లు అంగన్వాడీలు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !