+91 95819 05907

BHADRACHALAM:. భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా ప్రకటిస్తారా ?లేదా?: డాక్టర్ శంకర్ నాయక్

నేటి గదర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం:
భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నందు చలో భద్రాచలం బిజెపి కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసన దీక్ష కార్యక్రమాఎన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ. ….
బిజెపి పార్టీ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారికి చేసింది ఇసుమంతా కూడా లేదు. అటువంటి బిజెపి పార్టీ విజయ సంకల్పయాత్ర అని భద్రాచలం నుండి ప్రారంభించడం సిగ్గుచేటుగా అనిపిస్తుంది. అయోధ్య రాముడికి వేలకోట్లు ఖర్చుపెట్టి రామమందిరాన్ని నిర్మించినప్పుడు, భద్రాద్రి రామయ్య ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన ఏమిటి? అయోధ్య రాముడే దేవుడా… భద్రాద్రి రామయ్య దేవుడు కాడా.. అని ప్రశ్నించారు.
Brs పార్టీ అధికారంలో ఉన్నంతకాలం భద్రాద్రి రామయ్య మాయ మాటలు మోసపూరితమైన మాటలు తో కూడిన హామీలు ఇవ్వడం తప్ప ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు, తెలంగాణలో శ్రీరాముని ఆశీస్సులతో బిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా బొంద పెట్టారో , అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా శ్రీరాముని ఆశీస్సులతో బిజెపి ప్రభుత్వాన్ని బొంద పెట్టడం కూడా ఖాయం అని తెలియజేశారు.
బిజెపి పార్టీకి చిత్తశుద్ధి ఉంటే భద్రాచలన్ని వెంటనే టెంపుల్ సిటీగా ప్రకటించాలి.
భద్రాచలం 2000 కోట్లతో అభివృద్ధి చేయాలి.
సెంట్రల్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి.
నాలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న భద్రాచలంలో తిరుపతిలో మాదిరిగా svims మాదిరిగా భద్రాచలంలో కూడా Aiims ఏర్పాటు చేయాలి.
అని తెలియజేశారు….
నిజాయితీకి నిలువెత్తు రూపం రామయ్యకు అండగా నిలిచిన నాయకుడు **పొదేం వీరన్న** మరన్నకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు… భద్రాద్రి అభివృద్ధి దొంగ మాటలు చెప్పే బిజెపి బీఆర్ఎస్ పార్టీలతో కాదు నికార్సైన కాంగ్రెస్ నాయకుడు వీరన్న మంత్రి అయితే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తరుణ్ మిత్ర జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, పసుపులేటి వీరబాబు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి, యువ నాయకుడు సిరాజ్ , టిజె శివ, కాంట్రాక్టర్ సత్యనారాయణ, సత్తిరెడ్డి , కాంగ్రెస్ నాయకుడు దాసరి సాంబ, తదితర సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !