+91 95819 05907

DUMMUGUDEM: అంగన్ వాడి కేంద్రాలకు మే నెల వేసవి సెలవులు ఇవ్వా లి : CITU

**అంగన్ వాడి కేంద్రాలకు మే నెల వేసవి సెలవులు ఇవ్వాలని *ICDSప్రాజెక్టు ఆఫీస్ ముందుCITU
ఆద్వర్యలో అంగన్ వాడీటీచర్ల దర్నా
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(దుమ్ముగూడెం):అధిక ఉష్ణోగ్రతల మూలంగా అంగన్వాడీ కేంద్రాలకు మే నెల మొత్తం వేసవి సెలవులు ప్రకటించాలని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పిలుపుమేరకు దుమ్మూగూడెం ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు కమిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని శనివారంసిడిపిఓ కార్యాలయంలో సూపర్వైజర్ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి
తెలంగాణఅంగన్ వాడిటీచర్స్&హెల్పర్స్ యూనియన్ సిఐటియు ప్రాజెక్టునాయకురాళ్ళు కమలాదేవి,లలిత మాట్లాడారు ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పసిపిల్లలు బాలింతలు గర్భినీలు తీవ్రఇబ్బందులు పడుతున్నారని పెర్కొన్నారు.మార్చి12నుండి
ఒక్కపూటమాత్రమే అంగన్ వాడికేద్రాలను నిర్వహించేందుకు అనుమతించాలని DWOనికోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండల తీవ్రత బాగా ఉంటుంది .సింగరేణి ఓపెవ్ కాస్టు గణులవలన,అన్నీ జిల్లాల కంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మే నెలలో భగభగ మండే ఎండలు ఉంటాయి.మన జిల్లాలో ఉన్న 2060 అంగన్వాడి కేంద్రాలకు ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చిన విధంగా మార్చి 12 నుండి ఒక పూట బడి అమలుచేయాలి.
టీచర్స్ హెల్పర్స్ ఒకేసారి మే నెల అంత సెలవులు ఇవ్వాలని . మే నెల అంతా కోవిడ్ కాలంలో ఎలా అయితే టేక్ హోమ్ రేషన్ ఇచ్చి మే నెల అంతా సెలవులు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మే నెల మొత్తం సెలవు ఇవ్వాలని .తెలంగాణ అంగన్ వాడీటీచర్స్ &హెల్పర్స్ యూనియన్ CITUకోరుతున్నది. పెండింగ్ లో ఉన్న ఒక నెల జీతం, ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులుచెల్లించాలి. బిల్లులు రాక అంగన్వాడీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు . కావున దయచేసి మన జిల్లాలో ఉన్న ఎండ త్రీవతను గుర్తించి ఒకపూట బడ్డులు ,మే నెల అంతా వేసవి సెలవులు పెండింగ్ లో ఉన్న జీతాలు ,బిల్లులు ఇవ్వాలని కోరారు.ఈక్రింది సమస్యలపై CDPOకార్యలయంలోసూపర్ వైజర్ కి వినతిపత్రం
అందజేశారు.
1)మే నెల అంతా వేసవి సెలవులుఇవ్వాలి.
2)మార్చి12నుండి ఒంటిపూట బడులు ఇవ్వాలి
3)పెండింగ్ లో ఉన్న ఒక నెల జీతం ఇవ్వాలి
4)సమ్మె కాలం వేతనాలు ఇవ్వాలి
పెండింగ్ లో ఉన్న గ్యాస్ బిల్లులు ఇంటిదగ్గలు ఈవెంట్ డబ్బులు ఇవ్వాలి
5)పెండింగ్ లో ఉన్న ఆరోగ్య లక్ష్మి బిల్లులు కిచెన్ వాటిక డబ్బులు ఇవ్వాలి
5)ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిన స్టేషనరీ ఇవ్వాలి
అంగన్వాడి కేంద్రాలలో మంచినీటి సౌకర్యం కల్పించాలి
6)ప్రాజెక్టు మీటింగు సెక్టార్ మీటింగ్లకు వచ్చినప్పుడు టిఐడిఏలు ఇవ్వాలి
ఈదర్నాలో యూనియన్ నాయకురాళ్ళు గజలక్ష్మి,సుశీల ఆదిలక్ష్మి,శీరిష,విజయ,తిరుపతమ్మతదితరలుపాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !