+91 95819 05907

*డా. శంకర్ నాయక్ కు మొండి చేయి చూపెట్టిన AICC అధిష్టానం

బలరాం నాయక్ కే మహబూబాద్ హస్తం టికెట్.

*డా. శంకర్ నాయక్ నిర్ణయం పై సర్వత్ర చర్చ
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న డాక్టర్ శంకర్ నాయక్ కు AICC అధిష్టానం మొండి చేయి ఇచ్చింది. శుక్రవారం లోక్ సభ ఎన్నికల కు సంబంధించి 39 మంది తో తొలి జాబితా ప్రకటించింది. మహబూబ్ నగర్ వంశీ చంద్ రెడ్డి, మహబూబాద్ బలరాం నాయక్,చేవెళ్ల సునీత మహేందర్ రెడ్డి ,నల్గొండ కుందురు రఘు వీర్,జహీరాబాద్ సురేష్ షెట్కార్ పేర్లను ప్రకటించింది. ఇప్పటికే డాక్టర్ శంకర్ నాయక్ మహబూబాద్ పార్లమెంటు పరిధిలోని మండలాలలో క్యాడర్ తో మమేకమై సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. తనకే అధిష్టానం సీటు కేటాయిస్తుందని గంపెడు ఆశలతో ఉన్న డాక్టర్ శంకర్ కు AICC మొండి చేయి ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు శంకర్ నాయక్ ఏమైనా హామీ ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? బలరాం నాయక్ కి సహకరిస్తాడా? అని కాంగ్రెస్ క్యాడర్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కక పోవడం పట్ల డాక్టర్ శంకర్ నాయక్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !