+91 95819 05907

అడవి బిడ్డ తరంగిణి:నవోదయ సైనిక్ స్కూల్ లో సీటు సంపాదించింది

నేటి గద్దర్ న్యూస్, వాజేడు.

పట్టుదలతో ఇష్టపడి చదివితే ఏదైనా సాధించగలము,ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని లెక్కచేయకుండా ముందుకు వెళ్లగలము. ఏ పరిస్థితులలోను అధరక బెదరక విజయ పతాకం ఎగురవెయ్యగలము. అసాధ్యమైనవి సుసాధ్యం చెయ్యగలము. ఇటువంటిదే ఈ చిన్నారి చిన్న విజయం…
అది కొండకోనల్లో ఉన్న చిన్న కుగ్రామం,కనీస సౌకర్యాలు లేని గూడెం, మండల కేంద్రానికి దూరంగా అభివృద్ధికి నోచుకోని గ్రామం పెనుగోలు.ఆ గ్రామం నుండి ఓ చిన్నారి నవోదయ సైనిక్ స్కూల్ లో సీటు సంపాదించుకుంది. సాధారణంగా ఈ పరీక్షలు చాలామంది పిల్లలు రాస్తుంటారు కాని కొందరికే సీటు వస్తుండటం మనకు తెలుసు,కానీ పెనుగోలుకు చెందిన ఉయిక రమేష్, రాంబాయిల కుమార్తె తరంగిణి మాత్రం తమ స్థితిగతులు మారాలంటే విద్యతోనే మార్పు సాధ్యమని భావించి పట్టుదలతో చదివి మొదటి సారి నవోదయ పరీక్ష రాయగానే సీటు సంపాధించుకుంది.
తరంగిణి ప్రస్తుతం వాజేడు మండల కేంద్రంలోని మిని గురుకుల బాలికల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది.ఈ క్రమంలోనే తరంగిణి సైనిక్ స్కూల్ లోను అటు నవోదయాలోనూ సీటు సాధించడంతో తనకు విద్య నేర్పిస్తున్న ఉపాధ్యాయురాలు తరంగిణిని,తన తల్లిదండ్రులను అభినందించారు.
ఈ సందర్భంగా రమేష్ రాంబాయి తమ కుమార్తె సైనిక్ స్కూల్లో,నవోదయలో సీటు సాధించడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !