+91 95819 05907

ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి :DSP

– అసాంఘిక శక్తులకు సహకరించవద్దు
– – మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి

నేటి గద్ధర్ న్యూస్,పినపాక నియోజకవర్గ ప్రతినిధి:

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఓటు అని DSP రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం పినపాక మండలం లో సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ఆదివాసీ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.పిట్టతోగు వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో మాట్లాడారు. వలస ఆదివాసీలకు ఓటు ప్రాముఖ్యతను వివరించారు. ఎన్నికల సమయంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంటుందని కావున అనుమానిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే తెలపాలని కోరారు. అసాంఘిక శక్తులకు ఆశ్రమం కల్పించ వద్దని కోరారు. ఏజెన్సీలో అనేక ఆదివాసి గ్రామాల్లో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్నట్లు తెలిపారు.అనంతరం చేగర్శల,జానంపేట,కిష్టాపురం,ఏడూళ్ళ బయ్యారం, పోలింగ్ కేంద్రాలను డి.ఎస్పీ రవీందర్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటప్పయ్య, పోలీస్ సిబ్బంది, టీఎస్పీఎస్సీ సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !