+91 95819 05907

జేఈఈ ఫలితాల్లో సత్తా చాటిన గిరి మాణిక్యాలు

– 22 మంది గిరిజన గురుకుల విద్యార్థులు ఎంపిక

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 25, భద్రాద్రి కొత్తగూడెం :

జేఈఈ ఫలితాల్లో గిరిజన గురుకులాల ఆణిముత్యాలు తమ సత్తా చాటుతూ విజయభేరి మోగించారు. ఇంటర్ మొత్తం 33 మంది బాలికలు పరీక్షకు హాజరైతే అనూహ్యంగా 22 మంది జేఈఈ అడ్వాన్స్ కు సెలెక్ట్ కావడం విశేషం. బుధవారం అర్ధరాత్రి విడుదల అయిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో భద్రాచలం గిరిజన బాలికలు సంచలన ఫలితాలు నమోదు చేయటం భద్రాచలం ఏజెన్సీకే గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చింది. భద్రాచలం గిరిజన గురుకులంలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదివిన డి.ఐశ్వర్య 79.06, కే శ్రావణి 74.57, డి.నాగేశ్వరి 71.18, ఈ.స్వాంజిత 68.22, టి.సింధు 67.83, కె.వైష్ణవి 66.81,బి .స్నేహ 66.36, బి.అనిత 61.61, ఈ.రీతూ ప్రణయ 61.02, బి.హర్షిత 57.69, కె.చందన 55.27, అంజిత 55.16, బి.రేవతి 54.31, కె.పావని 53.03, బి.జాన్సీ 52.99, జి.సుమ లక్ష్మి 52.37, ఎం.సింధు శ్రీ 58.52, ఎస్.పుష్ప 52.18, బి.హరిణి 48.43, ఎస్.నవ్య శ్రీ 48.10, టి.నికిత 47.77, ఎస్.రూప శ్రీ 46.69 పర్సంటేజ్ సాధించారని భద్రాచలం గిరిజన గురుకులం కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు మాట్లాడుతూ… హైదరాబాద్ గురుకులం అధికారులు ప్రత్యేక శ్రద్ధ, మైక్రో షెడ్యూల్, వీకెండ్ పరీక్షలు, ప్రణాళిక బద్ధంగా ఆన్లైన్లో పరీక్షలకు సంబంధించి తగు సూచనలు సలహాలు, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ పర్యవేక్షణ, గిరిజన గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి తుమికి వెంకటేశ్వర రాజు సలహాలు, వీరికి తర్ఫీది ఇచ్చిన అధ్యాపకుల యొక్క కృషి, నాన్ టీచింగ్ స్టాప్ సహకారం బాలికలు జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ చాటే అందుకు దోహద పడిందని తెలిపారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !