+91 95819 05907

జేఈఈ ఫలితాల్లో సత్తా చాటిన గిరి మాణిక్యాలు

– 22 మంది గిరిజన గురుకుల విద్యార్థులు ఎంపిక

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 25, భద్రాద్రి కొత్తగూడెం :

జేఈఈ ఫలితాల్లో గిరిజన గురుకులాల ఆణిముత్యాలు తమ సత్తా చాటుతూ విజయభేరి మోగించారు. ఇంటర్ మొత్తం 33 మంది బాలికలు పరీక్షకు హాజరైతే అనూహ్యంగా 22 మంది జేఈఈ అడ్వాన్స్ కు సెలెక్ట్ కావడం విశేషం. బుధవారం అర్ధరాత్రి విడుదల అయిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో భద్రాచలం గిరిజన బాలికలు సంచలన ఫలితాలు నమోదు చేయటం భద్రాచలం ఏజెన్సీకే గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చింది. భద్రాచలం గిరిజన గురుకులంలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదివిన డి.ఐశ్వర్య 79.06, కే శ్రావణి 74.57, డి.నాగేశ్వరి 71.18, ఈ.స్వాంజిత 68.22, టి.సింధు 67.83, కె.వైష్ణవి 66.81,బి .స్నేహ 66.36, బి.అనిత 61.61, ఈ.రీతూ ప్రణయ 61.02, బి.హర్షిత 57.69, కె.చందన 55.27, అంజిత 55.16, బి.రేవతి 54.31, కె.పావని 53.03, బి.జాన్సీ 52.99, జి.సుమ లక్ష్మి 52.37, ఎం.సింధు శ్రీ 58.52, ఎస్.పుష్ప 52.18, బి.హరిణి 48.43, ఎస్.నవ్య శ్రీ 48.10, టి.నికిత 47.77, ఎస్.రూప శ్రీ 46.69 పర్సంటేజ్ సాధించారని భద్రాచలం గిరిజన గురుకులం కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు మాట్లాడుతూ… హైదరాబాద్ గురుకులం అధికారులు ప్రత్యేక శ్రద్ధ, మైక్రో షెడ్యూల్, వీకెండ్ పరీక్షలు, ప్రణాళిక బద్ధంగా ఆన్లైన్లో పరీక్షలకు సంబంధించి తగు సూచనలు సలహాలు, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ పర్యవేక్షణ, గిరిజన గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి తుమికి వెంకటేశ్వర రాజు సలహాలు, వీరికి తర్ఫీది ఇచ్చిన అధ్యాపకుల యొక్క కృషి, నాన్ టీచింగ్ స్టాప్ సహకారం బాలికలు జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ చాటే అందుకు దోహద పడిందని తెలిపారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

భూదాన్ నిర్వాసితులను ఇండ్లలోకి పంపే వరకు పోరాటం చేస్తాం*

తుమ్మల , శ్రీనివాస్ రెడ్డి , భట్టి పేదల పక్షమే అంటే మా పోరాటం లో భాగస్వామ్యం కావాలి.* *బీసీ , ఎస్సీ , ఎస్టీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ విషాదారన్ మహరాజ్* నేటి

Read More »

​మంత్రి తుమ్మల కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు

​మంత్రి తుమ్మల కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు ​యుద్ధ మేఘాల నేపథ్యంలో నాయకుడు క్షేమంగా రావాలని ఆకాంక్ష నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 03: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ

Read More »

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

 Don't Miss this News !