+91 95819 05907

పార్లమెంటులో తెలంగాణ గొంతుక వినిపించాలంటే మాలోత్ కవిత ని గెలిపించాలి – మణుగూర్ ZPTC పొశం

నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు:
మణుగూరు మండలం గుట్టమల్లారం, సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల ఉపాధి కూలీలతో మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్రo అభివృద్ధి చెందాలంటే పార్లమెంటులో మన అభ్యర్థిలు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి కాంగ్రెస్కి ఓటు వేస్తే అభివృద్ధి శూన్యమని తెలంగాణ రాష్ట్రం అంధకారంలోకి నెట్టి వేయబడుతుందని అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కోతులు, మంచినీటి సమస్యలతో మరియు సరైన టైంలో వికలాంగులకు, వృద్ధులకు వితంతువులకు మరియు ఒంటరి మహిళలకు పింఛన్లు వెయ్యక పోవడంతో వాటిపై ఆధారపడిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు, మీరు కూడా రైతు కూలీలు కదా మీకు ఎన్నికల హామీలో ఇచ్చిన రేవంత్ రెడ్డి 12000 రూపాయలు మీ ఎకౌంట్లో జమ అయినయా, కెసిఆర్ బస్సు యాత్రలో ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టి ఎన్ని ఎకరాలకి పట్టా ఉంటే అన్ని ఎకరాలకు రైతుబంధు ఇస్తానని చెప్పి గతంలో కేసీఆర్ ఇచ్చే ఎకరానికి 10000 తప్ప అదనంగా ఒక్క పైసా కూడా ఇచ్చినారా, రైతులందరూ ఒకసారి ఆలోచన చేయండి, కేసీఆర్ తోనే రైతులకి న్యాయం జరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల రైతులకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు.ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఈ ఎన్నికల్లో ప్రజలు మోసపోయే పరిస్థితిలో లేరని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు సీట్లను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారని అన్నారు,
కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత
కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఎన్నికల ప్రచారంలో గుట్టమల్లారం మాజీ సర్పంచ్ కారం ముత్తయ్య, ఎనిక ప్రసాద్, మాజీ ఎంపీటీసీలు వల్లభనేని రమణ,కొండ్రు మల్లేష్, మేకల రవి, మండల కో ఆప్షన్స్ జావిద్, మండల ప్రధాన కార్యదర్శి రామిడి రాoరెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు రామసహాయం వెంకటరెడ్డి, మండల నాయకులు మడి వీరన్నబాబు కంభంపాటి శ్రీను,బుద్దుల ప్రసాద్ పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !