+91 95819 05907

ఒక్క కేసీఆర్ బస్సు యాత్ర తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది ప్రజల సమస్యల పరిష్కారానికి బాట వేసింది – మణుగూరు జెడ్పిటిసి పోశం నరసింహారావు

నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు:

మణుగూరు మండలం కట్టుమల్లారం గ్రామo మరియు తొగ్గూడెం గ్రామo సమావేశంలో మాట్లాడుతూ..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ ఐదు నెలలకే రేవంత్ రెడ్డికి ప్రజల నుండి తిరుగుబాటు ప్రారంభమైందని అన్నారు.
ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని పథకాలు సరైన టైంలో ప్రజలకు చేరేవని, కళ్లిబోళ్లు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూ, ఉన్న పథకాలను కూడా సరైన టైమ్ లో ఇవ్వకుండా పెన్షన్లు ఒక నెల రెండు నెలలు తప్పించి ఇస్తున్నారని ప్రజలు చెప్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పైగా పోలీస్, ఏఎన్ఎం, జిఎన్ఎం, ఫారెస్ట్, సింగరేణి, టీచర్స్ ఉద్యోగ నియామకాలు చేపట్టింది నిజంగాదా, రాష్ట్రవ్యాప్తంగా 1200 వందల కు పైగా గ్రామపంచాయతీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏర్పాటుచేసి నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించింది నిజం కాదా ! అందులో అదనంగా ఉద్యోగ నియమకాలు చేపట్టింది నిజంకాదా .12731 తండాలను గిరిజన గ్రామాలను గ్రామపంచాయతీలు గా ఏర్పాటుచేసి జూనియర్ కార్యదర్శులు నియమించి వారిని పేర్మినెంట్ చేయలేదా!!
అందులో పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసి నెలకు 8,500 జీతం ఇచ్చింది నిజం కాదా.పవర్ ప్రాజెక్ట్ బీటీపీస్ లో 300 పైగా ఉద్యోగాలు కల్పించింది నిజం కాదా.సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలతోపాటు, కారుణ్య నియామకాలు మరియు 700 పైగా బదిలీ వర్కర్స్ ఉద్యోగ నియమాకాలు చేపట్టలేదా.
కెసిఆర్ ప్రభుత్వంలో చేపట్టిన 26వేల ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చింది నిజం కాదా?పినపాక నియోజకవర్గం లోని 16800 పోడు భూముల సాగుదారులకు 56000 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చి వాటికి రైతుబంధు, రైతు బీమా నిజం కాదా?
నిర్మల్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో నిండు సభలో తెలంగాణ రాష్ట్రంలో ఆరు పథకాలు అమలవుతున్నాయని ప్రతి మహిళకు 2500 ఎకౌంట్లో పడుతున్నాయని అబద్దాలు చెప్పింది నిజం కాదా!
ఇన్ని మాయమాటలు చెప్పే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈనెల 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత కారు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఈ సమావేశంలో తోగ్గుడెం, కూనవరం మాజీ సర్పంచ్ బొగ్గo రజిత, ఏనిక ప్రసాద్, జగడి జ్యోతి, మండల కో ఆప్షన్ సభ్యులు జావిధ్ పాషా, మాజీ ఎంపీటీసీలు వల్లభనేని రమణ, మేకల రవి,మణుగూరు మండల ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి రామిరెడ్డి, రామసహాయం వెంకటరెడ్డి, మండల నాయకులు మడి వీరన్నబాబు, ఉడతనేని రవి,జగిడి ప్రసాద్, ఆడబాల సత్యవతి,పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !