+91 95819 05907

ఆ లారీ యజమానుల ఆందోళనలకు …మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘీభావం

సింగరేణిలో స్థానిక లారీలకు బొగ్గు లోడింగ్ ఇవ్వాలి…

సత్తుపల్లి లారీ యజమానుల ఆందోళనలకు …
మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘీభావం …

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 19:

సింగరేణి సంస్థల్లో స్థానిక లారీలకు బొగ్గు లోడింగ్ ఇవ్వాలని రోడ్డు మార్గాన బొగ్గు రవాణా పూర్తిగా తగ్గించాలనే సింగరేణి యాజమాన్యం పాలసీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లికి చెందిన స్థానిక లారీ యజమానులు చేస్తున్న ఆందోళనలకు మణుగూరు ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఆదివారం నాడు సమావేశమైన లారీ యజమానులు ఈ మేరకు తీర్మానాలు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,సింగరేణి యాజమాన్యం కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లిలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో నలభై శాతం స్థానిక లారీల ద్వారా తరలించేందుకు అవకాశం కల్పిస్తామని,మీ ఉపాధికి ఎటువంటి డొకా ఉండదని బొగ్గు గనులు ఏర్పాటు సమయంలో సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చి ఇప్పుడు లారీలకు లోడ్ ఇవ్వకపోవడం వలన లారీల కొనుగోలుకు తెచ్చిన అప్పులు తీర్చలేక భార్య పిల్లలు వేసుకునే బంగారు ఆభరణాలు,ఇండ్లు, భూములు,తాకట్టు పెట్టి లారీలు నిలబెట్టి కిస్తీలు కట్టాలన్నా రోడ్డు టాక్సీలు ప్రభుత్వానికి చెల్లించాలన్నా సంవత్సరం తర్వాత లారీకి కట్టే ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నా,బ్రేకులు నేషనల్ పర్మిట్లు వేయించుకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ,సత్తుపల్లి లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ యజమానులు వారి కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపినప్పటికీ ప్రజాప్రతినిధులు గాని సింగరేణి యాజమాన్యం కానీ స్పందించి వారికి సరైన
హామీ ఇవ్వకపోవడంతో ఆందోళనలకు ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని అసోసియేషన్లు సంఘీభావం తెలపడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా ఈరోజు సంఘీభావం తెలపడం జరిగిందన్నారు,ఈ కార్యక్రమంలో మిడిదొడ్ల నాగేశ్వరరావు,టి శ్రీను,వెంకన్న బాబు,లాలు, తాతబ్బాయి,అంజయ్య,రామకృష్ణ,మురళి,ఉప్పలయ్య, నాగయ్య,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !