+91 95819 05907

యదేచ్చగా వృక్షాల నరికివేత. అధికారులకు పట్టింపు లేదా?!

నేటి గద్ధర్ న్యూస్,అల్లూరి సీతారామరాజు జిల్లా:

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట ,బాటసారులకు నీడను, చల్లదనాన్ని ఇచ్చే చెట్లకు క్రమంగా ప్రాణం తీస్తున్నారు. చెట్టు నరికేస్తే అధికారులు కేసు నమోదు చేస్తారన్న భయంతో కొందరు బెరడు తొలచి క్రమంగా వాటిని నిర్జీవం చేస్తున్నారు. కొద్ది పార్టీ రాజకీయం పలుకుబడి ఉన్న వాళ్ళు ఏకంగా నరికేస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా రోడ్లు భవనాల శాఖ అధికా రులు చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. హుకుంపేట మండల కేంద్రంలో గత కొన్నేళ్లుగా అయిదు వృక్షాలకు మరణశాసనం చేశారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు ఉనికి లేకుండా చేస్తున్నాడు.అరకు నుంచి పాడేరు ప్రధాన రహదారికి విస్తరణ పేరిట అధికారులు మొత్తం చెట్లు నరికేశారు. అక్కడక్కడ తప్ప ఎక్కడా కొత్తగా మొక్కల పెంపకం చేపట్టలేదు. ఉన్న కొద్ది
పాటి చెట్లు ఉనికి లేకుండా చేస్తున్నారు.

గుండు గీసినట్టు చెట్టులు కొమ్మలు బెరడును కొద్దిగా తీసివే యడం ద్వారా చెట్లు ఉసురు తీస్తున్నారు. ఈ కిటుకు తెలిసిన కొందరు దుండగులు తమరు అడ్డుగా ఉన్న చెట్టును తొలగించి దానికి ఈ ప్రక్రియ చేపడుతున్నారు. బెరడులో దారువు పోషక కణజాలం ఉంటాయి. బాలు వేళ్ల నుంచి మొక్క పైబా గానికి చేరుతాయని, పోషక జాలం వల్ల కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పత్రాలలో తయారైన ఆహార పదా ర్ధాలు (చక్కెరలు) మొక్క వేళ్ళ వరకు వెళతాయి. బెరడు తొలగించదాన్ని. వృక్షశాస్త్ర పరిభాషలో గరడలింగ్ అంటారు. బెరడు తొలగించటం ద్వారా మొక్కడు కావల్సిన పోష కాలు అందక వీరసపడే చెట్టు నెమ్మదిగా జీవం కోల్పోతుందని పలువురు తెలిపారు.హుకుంపేట మండలంలోనూ చెట్లను కూల్చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం పరుస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !