+91 95819 05907

గుత్తేదారుకు వత్తాసు పలుకుతున్నది ఎవరు..?

పట్టపగలే కొల్లు నుండి మట్టి అక్రమ తోలకాలు…

చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు…

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి అశ్వాపురం మే 29:

అశ్వాపురం మండల పరిధిలోని నెల్లిపాక గ్రామపంచాయతీ నెల్లిపాక బంజరు గోదావరి అనుసందానంగా ఉన్న కొల్లు నుండి అక్రమ మట్టి తోలకాలు జోరుగా సాగుతున్నాయి.ప్రోక్లైన్ లారీల సహాయంతో యదేచ్చగా పట్టపగలే అక్రమ మట్టి తోలకాలు జరుగుతున్న సంబంధిత మైనింగ్ ఇరిగేషన్ రెవిన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఓ గుత్తేదారి తన కాంట్రాక్టు పనుల నిమిత్తం కొల్లు నుండి మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ గుత్తేదారికి వత్తాసు పలుకుతున్నది ఎవరన్నది తెలియ రావడం లేదు.యంత్ర పరికరాలతో పట్టపగలే మట్టిని తోలుతున్నారంటే ఇక్కడ అధికారుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.అధికారిక క్వారీ నుండి తమ కాంట్రాక్టు పనుల నిర్వహణ కోసం మట్టిని తోలుకోవాల్సిన గుత్తేదారు కొల్లు నుండి అక్రమంగా మట్టి తోలుకోవడం ఏ మేరకు సమంజసం అని పలువురు మేధావులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు.ఇకనైనా మైనింగ్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !