+91 95819 05907

గుత్తేదారుకు వత్తాసు పలుకుతున్నది ఎవరు..?

పట్టపగలే కొల్లు నుండి మట్టి అక్రమ తోలకాలు…

చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు…

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి అశ్వాపురం మే 29:

అశ్వాపురం మండల పరిధిలోని నెల్లిపాక గ్రామపంచాయతీ నెల్లిపాక బంజరు గోదావరి అనుసందానంగా ఉన్న కొల్లు నుండి అక్రమ మట్టి తోలకాలు జోరుగా సాగుతున్నాయి.ప్రోక్లైన్ లారీల సహాయంతో యదేచ్చగా పట్టపగలే అక్రమ మట్టి తోలకాలు జరుగుతున్న సంబంధిత మైనింగ్ ఇరిగేషన్ రెవిన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఓ గుత్తేదారి తన కాంట్రాక్టు పనుల నిమిత్తం కొల్లు నుండి మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ గుత్తేదారికి వత్తాసు పలుకుతున్నది ఎవరన్నది తెలియ రావడం లేదు.యంత్ర పరికరాలతో పట్టపగలే మట్టిని తోలుతున్నారంటే ఇక్కడ అధికారుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.అధికారిక క్వారీ నుండి తమ కాంట్రాక్టు పనుల నిర్వహణ కోసం మట్టిని తోలుకోవాల్సిన గుత్తేదారు కొల్లు నుండి అక్రమంగా మట్టి తోలుకోవడం ఏ మేరకు సమంజసం అని పలువురు మేధావులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు.ఇకనైనా మైనింగ్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !