+91 95819 05907

భద్రాచలంలో వైభవంగా హనుమాన్ జయంతి

– కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం
– వేడుకలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్
– సుమారు 2 వేల మందికి అన్నదానం

నేటి గదర్, 01 జూన్, భద్రాద్రి కొత్తగూడెం :

భద్రాచలం పట్టణంలోని ఐటిడిఏ రోడ్డు లో గల అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం శనివారం హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో భాగంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకల్లో మహబూబాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పాల్గొని శ్రీ దేవత మూర్తులకు వస్త్రాలను సమర్పించారు. రంగ రంగ వైభవంగా జరుగుతున్న సీతారాముల కళ్యాణం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా వీక్షించి తరించిపోయారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి 2 వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ వెంట తాండ్ర నరసింహారావు, భజన సతీష్, రాచమల్ల రాము, అన్నం రాంరెడ్డి, అన్నం వెంకటేశ్వర రెడ్డి, ఎడారి ప్రదీప్, మార్కెట్ వినోద్ ,
వసంతాల రాజేశ్వరి, కళ్యాణి, తిరుపతయ్య, దేవకి, తుమ్మల, రాణి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !