+91 95819 05907

బస్సులు సరిపడ లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

◆వెంటనే బస్సుల సంఖ్య పెంచాలి

◆ప్రగతిశీల మహిళా సంఘం POW

◆TGRTC ప్రయాణికులకు సరిపడా బస్సులు పెంచాలని కొత్తగూడెం మేనేజర్ కు వినతి పత్రం అందజేసిన-POW

నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

కొత్తగూడెం: ప్రగతిశీల మహిళా సంఘం, రాష్ట్ర కమిటీ పీలుపులో భాగంగాఈరోజు కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేసిన CPIML మాస్ లైన్ అనుబంధ సంఘం ప్రగతిశీల మహిళా సంఘం (POW) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఎదలపల్లి సావిత్రి కేచ్చల కల్పన
అనంతరం వారు మాట్లాడుతూ కొత్తగూడెం, మణుగూరు ఇల్లందు, డిపోల నుండి
పెరుగుతున్న ప్రయాణికుల రీత్యా బసలు పెంచాలని వారు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, ప్రభుత్వం6 గ్యారంటీలతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు.
అన్ని డిపోలలో ప్రయాణికుల రద్దీ పెరిగిన రీత్యా బస్సుల సంఖ్య తగ్గింది కానీ పెరగలేదు అన్నారు.
కొత్తగా ఇల్లందు డిపోలో
బస్సులు లేవని కేవలం నామమాత్రానికే డిపో పరిమితమైందన్నారు
ఉన్న నాలుగు బస్సులు ఎక్కడ ఆగిపోతాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు.
◆అశ్వరావుపేట మండలంలోని, అనంతారం, కావడి గుండ్లకు బస్సులు రావడం లేదు వెంటనే బస్సులు కేటాయించాలి
◆ ఇల్లందు మండలంలోని రొంపేడు, మిట్టపల్లి, ధర్మారం, ముత్తారపు కట్ట ఒంపు గూడెం మసివాగు కలుపుకొని అటునుండి కొమరారం బస్సులు నడపాలి,
సుదిమల్ల, హనుమంతులపాడు ధర్మారం,
టేకులపల్లి మండలంలో
మార్ముల ఏజెన్సీ ఆన్ని ప్రాంతాలకు బస్సుల సంఖ్య పెంచి ఈరూట్లో బస్సులు నడపాలని కోరారు, ఖమ్మం కూడా పరిస్థితి అలాగనే ఉందని బస్సుల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ వినతి పత్రం కార్యక్రమంలో కొమరారం మాజీ సర్పంచ్ ముత్తక్క, ఇల్లందు మాజీ కౌన్సిలర్ రేసు సరిత ఇల్లందు పట్టణ నాయకురాలు బండి వెంకటమ్మ గద్దల కుమారి సరోజినీ భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !