+91 95819 05907

పులిగుట్ట తండాలో ఉపాధ్యాయుల అత్మీల వీడ్కోలు

నేటి గదర్ న్యూస్,మాసాయిపేట:
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో నీ పులిగుట్ట తండా లో ఉపాధ్యాయులకు ఆత్మీయ వీడుకోలు పలికిన వివరాల్లోకి వెళితే సేవాలాల్ యూత్ తరఫున అలాగే తాజా మాజీ సర్పంచ్ మోహన్ రాథోడ్ గారి ఆధ్యర్యంలో హెచ్ఎం రజిత టీచర్ ఉపాధ్యారాలు గీతాంజలి టీచర్ కు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ముకేష్ స్థానిక హెచ్ఎం నవీన్ , ఉపాధ్యాడు శంకర్, యూత్ సభ్యులు మనోహర్ ,మోహన్, రవి, జవి ,లింగం, సురేష్, సాగర్ ,శ్రీను, నరేష్ ,తండా పెద్ద మనుషులు, విఠల్ నాయక్, సంగ్య, లాలు, మరియు తదితరులు పాల్గోన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి (బుధవారం) నుంచి మొదలుకానున్నాయి

2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్​తో పాటు కీలక బిల్లు లను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీల 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సభ ఆమోదం తీసుకోనున్నారు. ఈ నెల 12న తొలి

Read More »

నిజాంపేటలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే వర్ధంతి వేడుకలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 10:- మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం రోజు దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా

Read More »

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటి సోదాలు

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్: ఆంధ్ర, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో సోదాలు పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తింపు విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని

Read More »

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతి నామినేషన్

*కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీమతి విజయశాంతి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ గృహానిర్మాణ సమాచార పౌరసంబంధాల

Read More »

మాతా సావిత్రిబాయి పూలే కి ఘన నివాళి

ఖమ్మం : మాతా సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మా పూలే ప్రాంగణంలో గల పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది .

Read More »

వీరనారీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రీబాయి పులే వర్ధంతి.

నేటిగదర్ న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి మార్చి10:- వీర నారీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో సావిత్రీబాయి పులే వర్ధంతినీ ఘనంగా జరుపుకున్నారు. ఖమ్మం నగరం లోని కిమ్స్ హాస్పటల్ సమీపంలోని కార్యాలయంలో జరిగిన

Read More »

 Don't Miss this News !