+91 95819 05907

రవీంద్రభారతి వేదికగా నిష్ణాతులైన వ్యక్తులకు జిసిఎస్ వల్లూరి ఫౌండేషన్ ప్రతిష్టాత్మక పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి మొక్క ఉపేందర్ గౌడ్ మేడ్చల్ జిల్లా బ్యూరో ఆగస్టు 1;
జిసిఎస్ వల్లూరి ఫౌండేషన్ నిర్వహించబో ప్రతిష్టాత్మకమైన గొప్ప అవార్డ్స్ డాక్టర్
సర్వేపల్లి రాధాకృష్ణ136 జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే గొప్ప కార్యక్రమం. ఈ సంవత్సరానికి గాను హైదరాబాద్ రవీంద్రభారతి వేదికగా వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులను గుర్తించి, ముఖ్యంగా ఉపాధ్యాయులకు బెస్ట్ నేషనల్ టీచర్స్ అవార్డ్స్ ఇవ్వబోతుంది మా సంస్థ వల్లూరు ఫౌండేషన్. అదేవిధంగా దీనిలో రియల్ ఎస్టేట్ అవార్డ్స్, దళిత రత్న అవార్డ్స్, మెన్స్ ఎక్స్లెన్సు అవార్డ్స్ ను దీనితోపాటు జరగబోయే కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అతిరథమహారధులు, సినీ ఇండస్ట్రీ ముఖ్య మన ముఖ్య నాయకులు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. వీరి ద్వారా నిష్ణాతులైన వ్యక్తులకు పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పనిసరిగా ఆగస్టు 15 లోపుగా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. వివరాలకు 9959320221, 9849313367, ఈ నెంబర్ లకి పోన్ కాల్ లేదా మీ వివరాలు వాట్సాప్ పంపి రిజిస్ట్రేషన్ చేయగలరు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

తండ్రి కి మాత్రం ఆ కూతురు సమాధి కట్టింది అని చర్చ!!!!??

Idi nijama 🙌 మారుతి రావు కి అమృత అంటే ఏంత ఇష్టం అంటే చిన్నప్పుడు తను చదువుతున్న స్కూల్ లో టిచర్ లు ఏదో ఎగతాళి చెసారని స్కూల్ పక్కనే ఉన్న స్థలం

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “హోలీ హిందూ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన పండుగ. ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో అదనపు పిటిఆర్ బిగించిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామంలో గత కొద్ది రోజుల నుండి విధ్యుత్ సమస్యలు ఉన్నందున మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి సమస్యను గ్రామ

Read More »

హోలీ పండుగ ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సిఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) 13:- హోలీ పండుగను ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని రామాయంపేట సీఐ.వెంకట రాజాగౌడ్ ప్రకటనలో తెలిపారు.హోలీ పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల

Read More »

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

 Don't Miss this News !