+91 95819 05907

ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆందోళన వద్దు :భూక్య సురేష్ నాయక్

– జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్య సురేష్ నాయక్
– లక్ష డప్పులు,వేల గొంతుకలకు రూ. 15వేలు ఆర్థిక సాయం

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురుని అందిస్తుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్య సురేష్ నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీలోని ఎదులాపురం ఎస్సీ కాలనీ వాసుల కోరిక మేరకు లక్ష డప్పులు, వేల గొంతుకలు కార్యక్రమానికి రూ. 15 వేలను ఆర్థిక సాయంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటం అజరామరమైనదని కొనియాడారు. నాటి నుంచి తన జాతి కోసం భుజంపై వేసిన నల్ల జెండాని మార్చకుండా అలుపెరగని పోరాటం చేశారన్నారు. అందులో భాగంగా దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును అందుకోవడం గొప్ప విషయం అన్నారు. జస్టిస్ షమీం అత్తర్ ఏకసభ్య కమిషన్ ప్రక్రియ ఆధారంగా అసెంబ్లీలో ప్రత్యేక భేటీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి చర్చించబోతుందన్నారు. తమ న్యాయమైన సమస్య కోసం మాదిగ, ఉపకలాలు చేస్తున్న లక్ష డబ్బులు వేల గొంతుకలు విజయవంతం కావాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొక్కు రాజు , యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు తేలూరి రవి, ఎస్సీ కాలనీ సభ్యులు పొన్నెకంటి రామకృష్ణ, టేకుమట్ల శ్రీను, మేళ్లచెరువు రవి, మేళ్లచెరువు సురేష్, మేళ్లచెరువు నరేష్, పొన్నెకంటి రమేష్, పొన్నెకంటి చక్రవర్తి, పొన్నెకంటి అఖిల్, మామిడాల కిరణ్, ఏర్పుల మురళి, ఎల్లయ్య, బంక మధు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !