+91 95819 05907

అడవి దొంగలతో కుమ్మక్కై నెల నెల మామూలు తీసుకుంటున్న ఫారెస్ట్ సిబ్బంది.తెలంగాణ అటవిశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ కి ఫిర్యాదు

నేటి గదర్ న్యూస్, చర్ల ప్రతినిధి:

భద్రాచలం మంగళవారం నాడు తెలంగాణ అటవిశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ కి ఇచ్చి అనంతరం మీడియాకు విడుదల తెలియజేస్తూ గోండ్వానా సంక్షేమ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారే అడవిని ధ్వంసం చేస్తూ అడవి దొంగలతో కుమ్మక్కై నెల నెల మామూలు తీసుకుంటూ అడవిని మొత్తం ధ్వంసం చేస్తున్నారని అలాంటి వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు
ఉన్నతాధికారులు వాస్తవాలను పరిశీలించాలని అలాగే కింది వారి రిపోర్టర్ ను ఏ మాత్రం పాజిటివ్ గా తీసుకోవద్దని ఎందుకంటే తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పూణే వరప్రసాద్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ జేఏసీ రాష్ట్ర నాయకులు ఇర్ఫా ప్రకాష్ శరెం సాయికిరణ్ పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆదివాసి యువత విద్య ,క్రీడల పై మక్కువ పెంచుకోవాలి :గుండాల సీఐ ఎల్ రవీందర్

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మండలంలోని ఆదివాసి యువత విద్య క్రీడలపై మక్కువ పెంచుకొని రానించాలని గుండాల సీఐ ఎల్ రవీందర్ సూచించారు. బుధవారం మండలం పరిధిలోని అడవిరామారం గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్

Read More »

ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి… వైరా ఎమ్మెల్యే

నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి వైరా : ఈ నెల 15 న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి అది

Read More »

మిర్చి కనీస మద్దతు ధర 25 వేలు చెల్లించాలి :CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం.

మిర్చి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి….CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం. ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి… 17న రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద జరుగు మిర్చి రైతుల

Read More »

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ చిరుమల్ల కి రాక.

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ నిర్మల్ జిల్లా మామిడి మండలానికి చెందిన రచ్చ కోట పంద్రం జాలిష్ మహారాజ్ స్వామీజీ, దేవనగరం సమ్మక్క గద్దెల పూజారి తోలెం నాగయ్య

Read More »

భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి :జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి

*భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు

Read More »

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై బిజెపి నాయకులు సన్నాహక సమావేశం

రామాయంపేట (నేటి దగ్గర ప్రతినిధి) ఫిబ్రవరి 12:-మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి

Read More »

 Don't Miss this News !