+91 95819 05907

వన్యప్రాణుల సంరక్షణకు సర్వే చేపట్టిన ఫారెస్ట్,ఆర్ అండ్ బి అధికారులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 4:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఫారెస్ట్ రేంజ్ పరిధిలో హైదరాబాద్ స్పెషల్ పార్టీ ఫారెస్ట్ అధికారులు మరియు ఆర్ అండ్ బి అధికారులు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు.రామాయంపేట మండల పరిధిలోని అక్కన్నపేట,తోనిగండ్ల అటవీ ప్రాంతంలో మంగళవారం నాడు సర్వే చేపట్టిన హైదరాబాద్ స్పెషల్ పార్టీ పారెస్ట్ అటవీ అధికారి ప్రవీణ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వన్య ప్రాణుల సంరక్షణ కోసం రోడ్డు అవతలి వైపు నుండి ఈవతల వైపుకునకు వన్యప్రాణులు వెళ్లేందుకు అండర్ పాసులు నిర్మాణం చేపట్టే విధంగా తాము నేషనల్ హైవే అధికారులు జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా వన్యప్రాణులను రక్షించేందుకు తాము రేంజ్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాలలో వన్యప్రాణులకు అటవీ ప్రాంతం చుట్టు ఫెన్సింగ్ నిర్మాణం కూడా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు ఎలాంటి రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా వాటిని సంరక్షించే దిశగా తాము అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.ఆమె వెంట మెదక్ డీఎఫ్ఓ జోజి,రేంజ్ అధికారి మనోజ్ కుమార్,రామాయంపేట పారెస్ట్ రెంజ్ అధికారి విద్యాసాగర్,సాంకేతిక నిపుణులు మహేందర్,ఆర్ అండ్ బి అధికారులు మరియు పారెస్ట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కులగణన సర్వేను ప్రజలు విజయవంతం చేయాలి పల్లె రామచంద్రం గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 13:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ ఆయన స్వగృహంలో స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర

Read More »

ఆదివాసి యువత విద్య ,క్రీడల పై మక్కువ పెంచుకోవాలి :గుండాల సీఐ ఎల్ రవీందర్

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మండలంలోని ఆదివాసి యువత విద్య క్రీడలపై మక్కువ పెంచుకొని రానించాలని గుండాల సీఐ ఎల్ రవీందర్ సూచించారు. బుధవారం మండలం పరిధిలోని అడవిరామారం గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్

Read More »

ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి… వైరా ఎమ్మెల్యే

నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి వైరా : ఈ నెల 15 న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి అది

Read More »

మిర్చి కనీస మద్దతు ధర 25 వేలు చెల్లించాలి :CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం.

మిర్చి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి….CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం. ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి… 17న రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద జరుగు మిర్చి రైతుల

Read More »

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ చిరుమల్ల కి రాక.

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ నిర్మల్ జిల్లా మామిడి మండలానికి చెందిన రచ్చ కోట పంద్రం జాలిష్ మహారాజ్ స్వామీజీ, దేవనగరం సమ్మక్క గద్దెల పూజారి తోలెం నాగయ్య

Read More »

భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి :జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి

*భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు

Read More »

 Don't Miss this News !