+91 95819 05907

గుండెపోటుతో ఆటో డ్రైవర్ దశరథ మృతి

★ఆటో డ్రైవర్ మృతికి ప్రభుత్వమే భావిద్య వహించాలని ఆటో డ్రైవర్ల డిమాండ్.

మాసాయిపేట మండలం నేటి గదర్ (భూపాల్ ) ఫిబ్రవరి 5.

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఓ ఆటో డ్రైవర్ గుండెపోటుతో మృతి .
పూర్తి వివరాల్లోకెళ్తే మాసాయిపేట గ్రామానికి చెందిన పాపని దశరథ గత కొన్ని సంవత్సరాల నుండి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన స్కీమ్ వల్ల ఆటోలు సరిగా నడవక ఆర్థికంగా మానసికంగా కృంగిపోయిన పాపని దశరథ 5 ఫిబ్రవరి అర్ధరాత్రి గుండె నొప్పితో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యూనియన్ నాయకులు ఆటో డ్రైవర్లు దశరథ మృతదేహానికి నివాళులర్పించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కనులు తెరవాలని ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలలో ఆటో డ్రైవర్ గురించి చర్చించాల్సిందిగా యూనియన్ డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే మరోమారు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి : బీ ఆర్ ఎస్

-. -భూ సేకరణ అధికారికి వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ శ్రేణులు మణుగూరు మార్చి 13 : మున్సిపాలిటీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని

Read More »

DSFI (డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆవిర్భావ సభ ను జయప్రదం చేయండి

◆ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యుడు కుర్ర రంగా నాయక్ నాని *ప్రకాశం జిల్లా 13/03/2025 గురువారం…!* *తెలంగాణలో* జరుగుతున్న భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య *(DSFI)* ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని *తెలంగాణ రాష్ట్ర నాయకుడు

Read More »

మన దునియా ఎడిటర్ ఆత్మహత్యాయత్నం? పోలీసుల వేధింపులే కారణమా?

మీడియా స్వేచ్ఛపై పోలీసు పెత్తనం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు! మీడియా గొంతు నొక్కే వ్యవస్థతో ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో ధర్మపీఠం (Fourth Estate). కానీ తెలంగాణలో జర్నలిస్టుల పట్ల పోలీసు వ్యవస్థ

Read More »

రుణమాఫీ చేసినందుకు ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు, రైతులు

నేటి గదర్ న్యూస్, మార్చి 13, ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాల రావు, సెల్ ; 9502921891 ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు ప్రజా ప్రభుత్వం ముఖ్యమం ప్రజా పాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన

Read More »

గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించిన దేశినేనిపాలెం గ్రామవాసి

*శుభాకాంక్షలు తెలియజేసిన దేశనేనిపాలెం గ్రామ ప్రజలు…* 💐💐💐 గ్రూప్ -2 విజయం సాధించిన దేశీనేనిపాలెం గ్రామవాసి నేటి గదర్ న్యూస్, మార్చి 13, సగ్గుర్తి ముత్యాల రావు మధిర మండలం దేశినేనిపాలెం గ్రామానికి చెందిన

Read More »

3వ రోజుకు చేరుకున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష

నిరంతరంగా మూడోరోజు కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన ఎం.ఎఫ్ నాయకులు పార్శపు ఏనూక మాదిగ నేటి గదర్ న్యూస్, మార్చి 13. మధిర కేంద్రం తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా మహాజననేత

Read More »

 Don't Miss this News !