+91 95819 05907

రుణమాఫీ చేసినందుకు ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు, రైతులు

నేటి గదర్ న్యూస్, మార్చి 13, ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాల రావు, సెల్ ; 9502921891

ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు ప్రజా ప్రభుత్వం ముఖ్యమం ప్రజా పాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రైతులు త్రి రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఇచ్చిన మాట ప్రకారం సకాలంలో రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసినందుకు ఎర్రుపాలెం టౌన్ కాంగ్రెస్ కమిటీ మరియు రైతులు ధన్యవాదాలు తెలిపినారు.
ఈరోజు ఎర్రుపాలెం రెవిన్యూ గ్రామం, కేసిరెడ్డిపల్లి రెవిన్యూ గ్రామం పరిధిలో గల రైతులకు రుణమాఫీ జరిగిన లిస్టులను ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బండారు నరసింహారావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ మరియు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ మరియు అగ్రికల్చర్ AO సాయి శివ, AEO బాలకృష్ణ ద్వారా రుణమాఫీ జాబితాను ఫ్లెక్సీలు డిష్ ప్లే చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుడేటి బాబురావు, ఎర్రుపాలెం సొసైటీ ఉపాధ్యక్షులు కడియం శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ మరియు క్లస్టర్ ఇంచార్జి కంచర్ల వెంకట నరసయ్య, కాంగ్రెస్ నాయకులు పంబి సాంబశివరావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాసరావు, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవరకొండ చిన్న వెంకటేశ్వర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నoడ్రు జనార్ధన్, దేవరకొండ ఏడుకొండలు, రేఖ నాగరాజు,మెట్టు కృష్ణ, మాజీ ఎంపీటీసీ సగ్గుర్తీ కిషోర్ బాబు, అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరా మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి !

స్థానిక సంస్థలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి !! పనైనా చూపండి – తిండైనా పెట్టండి !!! సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు. వైరా:-నేటి గదర్ న్యూస్, మార్చి13:-మున్సిపాలిటీకి ప్రభుత్వం ప్రత్యేక

Read More »

అల్లు సతీష్‌ రెడ్డికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

నేటి గదర్ న్యూస్, పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్యకర్త అల్లు సతీష్‌ రెడ్డి ఇటీవల మరణించగా అతని దశదిన కార్యక్రమం గురువారం జరగింది. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ

Read More »

మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, యం ఎల్ సి, జాగృతి వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్

Read More »

మానవత్వాన్ని చాటుకున్న బీటీపీఎస్ సీ ఈ బిచ్చన్న, ఉద్యోగులు

– చిన్నారి కొమరం లాస్యశ్రీ కు బాసటగా బీ టీ పీ ఎస్. – సీ ఈ బిచ్చన్న రూ 10 వేలు ఆర్ధిక సాయం. – లాస్య శ్రీ ఆరోగ్యం, ఉన్నత చదువులకయ్యే

Read More »

మండల ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో జరువుకోవాలి: ఎస్సై

మండల ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో , సంప్రదాయ రంగులను ఉపయోగించి సురక్షితంగా జరుపుకోవాలి -శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం చేయారాదు -ఎదుటివారికి ఇబ్బంది కల్గించవద్దు

Read More »

ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి : బీ ఆర్ ఎస్

-. -భూ సేకరణ అధికారికి వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ శ్రేణులు మణుగూరు మార్చి 13 : మున్సిపాలిటీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని

Read More »

 Don't Miss this News !