+91 95819 05907

3వ రోజుకు చేరుకున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష

నిరంతరంగా మూడోరోజు కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష
దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన ఎం.ఎఫ్ నాయకులు పార్శపు ఏనూక మాదిగ

నేటి గదర్ న్యూస్, మార్చి 13.

మధిర కేంద్రం తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా మహాజననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 13.ఆదేశాల మేరకు MRPS MSP MSF ఆధ్వర్యంలో రిలే నిరాహార నిరసన దీక్షలు మూడవ రోజుకు చేరుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి MEF నాయకులు పార్శపు ఏనుక మాదిగ దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి నిలుపుకోవాలని తక్షణమే ఉద్యోగ నియమకాలు నిలిపి మాదిగ మాది గొప్పతనాలకు సమన్యాయం చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థుల పట్ల పోలీసుల వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి చాలా దారుణమని కచ్చితంగా కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదని కెసిఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ పడుతుందని మాదిగల విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని రాజకీయ పతనం తప్పదని తక్షణమే ఎస్సీ వర్గీకరణ చట్టం చేసి ఇచ్చిన మాట నిప్పుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కనకపుడి శ్రీను మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేకల రాజా మాదిగ, మండల అధికార ప్రతినిధి దోర్నాల అంజి ఎమ్మెస్ ఎఫ్ మండల అధ్యక్షులు వేల్పుల పవన్ కళ్యాణ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు మారపాక ఆశీర్వాదం మాదిగ వెంకన్న మాదిగ, గద్దల పుల్లయ్య మాదిగ పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి

నేటి గదర్ వెబ్ డెస్క్: *తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి..* ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలకు ధృవీకరణ

Read More »

సుందరకాండ చిరు పుస్తక ఆవిష్కరణ

ఖమ్మం నగరంలో 56 డివిజన్ స్థానిక విజయనగర్ లో వేంచేసి ఉన్న శిరిడి సాయిబాబా మందిరం లో గురువారం మందిర చైర్మన్ మరియు వాస్తు రత్న డాక్టర్ ఫణిభట్ల రాజ లింగయ్య సిద్ధాంతి జన్మదిన

Read More »

కార్పెంటర్ల బంద్ పోస్టర్లు ఆవిష్కరణ

ఖమ్మం నగరంలో మూడు యూనియన్ల కార్పెంటర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 17 సోమవారం నుండి 26 బుధవారం వరకు జరిగే “బందు” కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు . నగరంలో కార్పెంటర్ వృత్తిలో కొనసాగుతున్నటువంటి

Read More »

ముస్లింలకు ఈద్గా స్థలం కేటాయించాలి.

◆జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు వినతిపత్రం అందజేత. వైరా:-నేటి గదర్ న్యూస్, మార్చి13:- వైరా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వినతిపత్రం అందించారు. తెలంగాణ రాష్ట్ర

Read More »

 Don't Miss this News !