నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక రైతులతో సమావేశం అయ్యారు. గత ఏడాది ఆగస్ట్ లో అధిక వరదలకు ధ్వంసం అయిన ఈ ప్రాజెక్ట్ ను ఈ నెల 17 వ తేదీన సెంట్రల్ కమిటీ మెంబర్ హుస్సేన్ నాయక్ పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలిస్తారు అని తెలిపారు.
Post Views: 14