+91 95819 05907

పద్మశాలి కుల వృత్తేతర పనులపై జీవిస్తున్న వారిని ఆదుకోండి -రామ రాజేష్ నేత

*వరంగల్ జిల్లా*
*07 మార్చ్ 2025*

కులవృత్తి తో పాటు ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్న నిరుపేద పద్మశాలి కుటుంబాల సంక్షేమం కొరకు కూడ ఆలోచన చేయాల్సి ఉన్నది తెలంగాణ సాధన ఉద్యమం లో పాల్గొని ఉపాధి కోల్పోయిన వారికి మరియు పాల్గొన్న వారికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తెలంగాణ పేరుతో ఏర్పాటు చేసిన వివిధ తెలంగాణ అసోసియేషన్ ల పద్మశాలి కులం నకు చెందిన ఫౌండర్స్ కు గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. గతం లో కుల వృత్తి చేసి పద్మశాలియులు ప్రస్తుతం ఇతర పనుల పై ఆధార పడిన వారికి కూడా 50 సంవత్సరాల వయసు దాటిన వారికి పింఛన్ పథకం అమలు, ఉపాధి కోసం ఆర్ధిక సహాయం,తెలంగాణ సాధన ఉద్యమం లో పాల్గొన్న వారికి ప్రభుత్వంచే తగిన గుర్తింపు ఇప్పించుట , ఇల్లు లేని వారికి ఇండ్లను ఇప్పించుట , లేక 62 గజాలు స్థలం అయినా ప్రభుత్వం ఇప్పియాలని, మొదలగు సంక్షేమ పథకాలు పద్మ శాలి కులస్థులకు ప్రాధాన్యత తో ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి న్యాయం చేయాల్సిన భాద్యత కూడ కుల సంఘాలపైన ఉన్నది,50 సంవత్సరాలు వయసు దాటినా కూడా స్థిర నివాసం ఇల్లు లేని వారికి ప్రభుత్వం చొరవ చేసుకొని ఇందిరమ్మ ఇళ్లయిన ఇచ్చేలా చూడగలరని పద్మశాలి కోరుతున్నారు. ఉపాధి లేక ఇతర పనులు చేసుకుంటు జీవిస్తున్న కులవృత్తేతర పద్మశాలి కుటుంబాల పరిస్థితి గురించి ఆలోచన చేయాలని
ప్రభుత్వము సహకారం తో పద్మశాలి నిరుపేద కుటుంబాలను ఆదుకునేటట్లు ప్రభుత్వం, కుల సంఘాలు కార్యాచరణ చేయాలని కుల వృత్తేతర పద్మశాలి కుటుంబాలు రామ రాజేష్ నేత , సారంగుల బాలసుబ్రమణ్యం నేత, మెతుకు ఉప్పలయ్య తదితరులు కోరుచున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

◆ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపడుకుంటా ◆స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే మెచ్చా నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ,

Read More »

హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసాడు. ఎక్కడంటే?

నేటి గదర్ వెబ్ డెస్క్: విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్‌మాస్టర్‌ గుంజీలు విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఓ పాఠశాల హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో

Read More »

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఆ రోజు ఒక చీకటి రోజు :రేగా

★రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపు ★భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ

Read More »

తండ్రి కి మాత్రం ఆ కూతురు సమాధి కట్టింది అని చర్చ!!!!??

Idi nijama 🙌 మారుతి రావు కి అమృత అంటే ఏంత ఇష్టం అంటే చిన్నప్పుడు తను చదువుతున్న స్కూల్ లో టిచర్ లు ఏదో ఎగతాళి చెసారని స్కూల్ పక్కనే ఉన్న స్థలం

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “హోలీ హిందూ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన పండుగ. ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో అదనపు పిటిఆర్ బిగించిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామంలో గత కొద్ది రోజుల నుండి విధ్యుత్ సమస్యలు ఉన్నందున మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి సమస్యను గ్రామ

Read More »

 Don't Miss this News !