+91 95819 05907

రాజీవ్ యువ వికాస పథకంలో తెలంగాణ ఉద్యమకారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి: సిద్ధేల

👉తెలంగాణ ప్రజా కళాకారుడు సిద్దెల హుస్సేన్ డిమాండ్,,..
పినపాక : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువకులకు సంపూర్ణ ఉపాధిని కల్పించే ” రాజీవ్ యువ వికాస పథకంలో తెలంగాణ ఉద్యమకారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణ ప్రజా కళాకారుడు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు సిద్దెల హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి దశ, మలిదశలో ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఇప్పటికీ నిరుద్యోగులుగానే ఉన్నారని, గత ప్రభుత్వం ఉద్యమకారులకు ఎటువంటి ఉపాధి అవకాశాలను కల్పించలేదని, పోలీస్ కేసులే మిగిలాయని అన్నారు, కోటి ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ ని, తెలంగాణ ప్రజలు భుజాన వేసుకుని అధికారంలో కూర్చుండబెట్టారు, అందులో తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు, అమరవీరుల కుటుంబాలు కీలక పాత్ర పోషించాయన్నారు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమకారుల కోసం, వారి సంక్షేమం కోసం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం కేటాయించాలని, యువత ఉపాధికి పెద్ద పీట వేసే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా, ఉద్యమకారులకు యూనిట్లు కేటాయించాలన్నారు. తద్వారా తెలంగాణలోని ఉద్యమకారులకు కొంతమేర ఉపాధి అవకాశాలు కల్పించినట్లు ఉంటుందని తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆంధ్ర టూ తెలంగాణ అక్రమ ఇసుక రవాణా? చోద్యం చూస్తున్న అధికారులు!

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మర్రిగూడెం రహదారి నుంచి ఖమ్మం వెళ్లే రహదారి వైపు అక్రమ ఇసుక లారీ పోలీసులు పట్టుకున్న వైనం అర్ధరాత్రులు

Read More »

బానోత్ కిరణ్ కుమార్ పై దాడి చేసిన బీఆర్ఎస్ గుండాలపై చట్టరీత్యా చర్యలు :,మంత్రి పొంగులేటి

★బాధ్యులపై చట్టరీత్యా చర్యలు *ఖమ్మం రూరల్ / ఏదులాపురం మున్సిపాలిటీ: ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామానికి చెందిన పాలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిరణ్ కుమార్ పై దాడి చేసిన

Read More »

అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు వితరణ

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, చింతకాని మండల పరిధిలో చిన్నమండవ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని వితరణ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్

Read More »

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది..? కర్నే

తీరని విద్యార్థుల దాహం..! నిబంధనలను బేకాతర్ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు మౌలిక వసతులను పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా,మండల విద్యాశాఖ అధికారికి సామాజిక కార్యకర్త కర్నె రవి వినతి మణుగూరు : విద్యార్థుల నుంచి

Read More »

ఎస్సీ వర్గీకరణ అమలైనందున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మెదక్ పట్టణ జనరల్ సెక్రెటరీ గిద్దకింది ప్రవీణ్ కుమార్

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 19. మెదక్ జిల్లా కేంద్రంలో బుధవారం రోజున నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత

Read More »

బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తా బ్రాహ్మణ అధ్యక్షుడు జగన్మోహన్ శర్మ.

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 19:- బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని వారి బాగోగుల కోసం తన జీవితం అంకితం చేస్తానని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య

Read More »

 Don't Miss this News !